అమెరికా మాంద్య ప్రభావం క్రమంగా ఐటీ కంపెనీలపై పడుతోంది. అమెరికాలో టెక్ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. దాదాపు 30 శాతంపైగా తగ్గిన తరవాత స్వల్ప మద్దతు...
CORPORATE NEWS
ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి జడ్ కేటగిరి వీఐపీ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన దేశ వ్యాప్తంగా...
హైదరాబాద్ కేంద్రం విస్తరించిన రియల్ ఎస్టేట్ కంపెనీ వాసవి గ్రూప్పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒకేఉసారి తెలంగాణతో పాటు ఏపీలో పది చోట్ల దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది....
సామ్సంగ్ నుంచి సూపర్ ఆప్షన్స్ ఉన్న 5జీ ఫోన్ రానుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4కు అడ్వాన్స్ బుకింగ్ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ ధర...
మోడీ ప్రభుత్వం ఎలాగైనా సరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్ను అమ్మేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో రోడ్షోలు నిర్వహించిన ప్రభుత్వం......
సెప్టెంబర్ తొలి వారం లేదా రెండో వారంలో ఐఫోన్ 14 సిరీస్ను యాపిల్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసినా... పది రోజుల...
పాల ఉత్పత్తి కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. గత మార్చిలో ధరలు పెంచిన ఈ కంపెనీలు ఇవాళ మరోసారి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అమూల్ కంపెనీ తాను...
కుట్టుమిషన్లు తయారు చేసే 170 ఏళ్ళ సింగర్ ఇండియాలో రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజస్ 10 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇవాళ ఉదయం ఈ...
సాధారణ బ్లాక్ డీల్ జరిగితే షేర్పై ఒత్తిడి బాగా ఉంటుంది. పైగా కంపెనీ ఈక్విటీలో 27 శాతం వాటా చేతులు మారితే షేర్ ధరలో భారీ హెచ్చుతగ్గులు...
చాలా రోజుల తరవాత ఎల్ఐసీ షేర్ కదలికలపై మార్కెట్ దృష్టి పెట్టనుంది. ఎందుకంటే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తరవాత కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు వచ్చాయి. జూన్తో...
