For Money

Business News

CORPORATE NEWS

జీ ఎంటర్‌టైన్మెంట్‌, సోనీ పిక్చర్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా విలీనంపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ డీల్‌ వల్ల దేశీయంగా మీడియా...

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ 'ఇంటర్​సిటీ లెజెండ్స్'​ పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు మనం ఉన్న ప్రాంతంలో దొరికే ఆహార పదార్థాలను మాత్రమే...

గతంలో కోలా డ్రింక్‌ అంటే క్యాంపానే. సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న క్యాంపా... తరవాత 1990లలో కోక కోలా, పెస్సి దెబ్బకు కనుమరుగైంది. ఢిల్లీకి చెందిన...

ట్విటర్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య కోర్టు యుద్ధం అక్టోర్‌ 17 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా ట్విటర్‌ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్‌ మస్క్‌ మరోసారి ట్విటర్‌కు...

ప్రభుత్వ రంగానికి చెందిన పలు ఆణిముత్యాలను ప్రైవేటీకరించిన మోడీ ప్రభుత్వం తాజాగా షిప్పింగ్‌ కార్పొరేషన్‌పై పడింది. ఈ కంపెనీలో వాటాలను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ...

ఎన్‌డీటీవీ టేకోవర్‌ పంచాయితీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ముందుకు చేరింది. ఈ టేకోవర్‌కు కీలకంగా మారిన వారెంట్లను షేర్లుగా మార్చుకోవడం చెల్లుబాటు అవుతుందా? కాదా? అనే...

చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కుబేరుల్లో టాప్‌ 3 జాబితాలో భారత్‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్తకు చోటు దక్కింది. కాలేజీలోనే చదువుకు గుడ్‌ బై చెప్పిన ఆ...

ఇప్పటి వరకు వాట్సాప్‌ ద్వారా జియో మార్ట్‌ షాపింగ్‌ చేస్తే.. పేమెంట్ కోసం షాపింగ్‌ పేజీ నుంచి బయటకు రావాల్సి వచ్చేది. వాట్సాప్‌-జియో భాగస్వామ్యంతో ఇపుడు కొత్త...

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను నిర్ణయించేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూచాయగా వార్తలు రాగా... ఇవాళ జరిగిన ఏజీఏంలో ఆయన...

వచ్చే దీపావళి నుంచి జియో 5జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయని రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించారు. కంపెనీ 45వ ఏజీఎంలో ఆయన మాట్లాడుతూ... దీపావళి...