For Money

Business News

CORPORATE NEWS

రెండేళ్ల తర్వాత ఐఫోన్‌ 14ను యాపిల్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్‌తో పాటు, యాపిల్‌వాచ్‌ 8, ఎయిర్‌ పాడ్స్‌ ప్రో2లను కూడా విడుదల చేసింది. భారత్‌లో త్వరలో...

రైల్వే స్థలాలను దీర్ఘకాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వే స్థలాలను అయిదేళ్ళకు లీజుకు ఇస్తున్నారు. దీన్ని 35 ఏళ్ళకు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌...

గంట కాదు.. రెండు గంటలు కాదు... ఏకంగా మూడు గంటలు యాపిల్‌ స్టోర్‌ పనిచేయలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లు ఈ స్టోర్‌ ద్వారా ఏమీ కొనలేకపోయారు....

ప్రపంచంలోనే అత్యంత ధనువంతుల జాబితాలో రెండో స్థానం కోసం అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే వారెన్‌ బఫెట్‌, బిల్‌ గేట్స్‌ను దాటేసిన...

రుణాలపై వడ్డీ రేట్లను పెంచినట్లు కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. ఎంసీఎల్‌ఆర్‌ను 0.5 శాతం చొప్పున పెంచినట్లు తెలిపింది. కొత్త రేట్లు ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి....

హ్యుందాయ్‌ మరో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. వెన్యూ ఎన్‌ లైన్‌ పేరుతో కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. ఎన్‌6 వేరియంట్‌ ధరను రూ.12.16 లక్షలు...

ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణ శాతం బాగా తగ్గిందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలు రుణ ఊబిలో కూరుకుపోతున్నాయంటూ క్రెడిట్‌...

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. గత నెల 20వ తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు...

పే టీఎం గేట్‌వే కంపెనీలు అయిన రేజర్‌ పే, పే టీఎంతో పాటు క్యాష్‌ఫ్రీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు జరుపుతున్నారు. కర్ణాటకలోని ఆరు...

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఈనెలలోనే ఎడిట్ (Edit) ఫీచర్‌ను ప్రవేశ పెట్టనుంది. ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందంటూ ఇన్నాళ్ళూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు...