For Money

Business News

FEATURE

వోడాఫోన్‌ ఐడియా కంపెనీ ప్రారంభించిన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) చివరి రోజున గట్టెక్కింది. రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉన్నా... ఇతర...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.18,951 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాలకంటే అధికంగా. ఆయిల్‌, పెట్రో కెమికల్‌ వ్యాపారం కోలుకోవడం.. టెలికాం,...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం పూర్తయింది. రెండు సంస్థల విలీనం తరవాత బ్యాంక్‌ పనితీరును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటిస్తోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఫలితాలను శనివారం...

ఐటీ ఉద్యోగులు భయపడినట్లే జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రభావం కన్పిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఐటీ పరిశ్రమపై ఆధారపడిన భారత్‌ వంటి...

మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ చక్కటి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభం రెండు శాతం పెరిగి రూ.17,622.38 కోట్లకు చేరింది....

తెలుగుదేశం పార్టీని అన్నివర్గాలకు చేరవేసేందుకు పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ యెల్లో కార్ట్‌ పేరుతో ఓ మర్చంటైజ్‌ను ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీని పార్టీ అభిమానులు,...

స్టాక్‌ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా నిఫ్టికన్నా మిడ్ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. 2021 నుంచి నిఫ్టి వృద్ధి...

రాయితీలు ఇస్తేనే భారత్‌లో ప్లాంట్‌ పెడుతానని ఎప్పటి నుంచో టెస్లా కంపెనీ అంటోంది. ఇన్నాళ్ళూ ససేమిరా అన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు.. ఆ కంపెనీ డిమాండ్‌లకు అనుగుణంగా...