ఐటీ ఉద్యోగులు భయపడినట్లే జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం కన్పిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఐటీ పరిశ్రమపై ఆధారపడిన భారత్ వంటి...
ECONOMY
తెలుగుదేశం పార్టీని అన్నివర్గాలకు చేరవేసేందుకు పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ యెల్లో కార్ట్ పేరుతో ఓ మర్చంటైజ్ను ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీని పార్టీ అభిమానులు,...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తాజా...
డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో జీడీపీ 8.4 శాతం పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం...
ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ప్రభుత్వం రివ్యూ పిటీషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. 2019 ఏప్రిల్ నుంచి ఎన్నికల బాండ్లను విక్రయిస్తున్నారు....
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఉ ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
ట్రక్, బస్సు డ్రైవర్ల సమ్మెతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ప్రధాన నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా పెట్రోల్ పంపుల ఎదుట వాహనాలు...
నీతి ఆయోగ్ మాజీ వైఎస్ ఛైర్మన్ అయిన అరవింద్ పనగారియాను 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గెజిట్నోటిఫికేషన్ విడుదల అయింది....
అయోధ్య ఎయిర్పోర్టు పేరును ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈ విమానాశ్రయం పేరును మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్గా మార్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ...
రెండు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెంచింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు మొత్తాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను...