కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా సీఎన్జీ దరలు పెరగనున్నాయి. ప్రస్తుతానికి గృహ అవసరాలకు వాడే సీఎన్జీ ధరలు పెరగకున్నా.. వాహనాల్లో వాడే సీఎన్జీ...
ECONOMY
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబదులను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. దేశంలో మొట్ట మొదటి సమగ్ర గ్రీన్ ఎనర్జి పాలసీతోపాటు పలు పారిశ్రామిక విధానాలకు రాష్ట్ర...
దాదాపు గత రెండేళ్ళ నుంచి ఐటీ రంగంలో కొత్త నియామకాలు లేవు. బ్లూచిప్ కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగులను తొలగించడానికే మొగ్గు చూపాయి. కొత్తగా తీసుకున్నవారి కంటే...
ప్రస్తుతం రైల్వే ప్రయాణానికి రిజర్వేషన్ కావాలంటే 120 రోజుల ముందుగానే టికెట్ల బుకింగ్ చేసుకోవాలి. దీన్ని 60 రోజులకు కుదించినట్లు భారత రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి...
అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి బరిలోకి డొనాల్డ్ ట్రంప్ దిగిన వెంటనే ఆయనకు మద్దతు ప్రకటించిన అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తల్లో ఎలాన్ మస్క్ ఒకరు. రిపబ్లికన్...
ఈ నెల 22,23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఏపీ ప్రభుత్వ సాయంతో ఏపీ డ్రోన్ కార్పోరేషన్ ఈ జాతీయ...
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అత్యంత కీలక కేబినెట్ సమావేశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు రేపు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త విధానానికి...
భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు బెడసి కొట్టాయి. ఓట్ల కోసం కెనడా సిక్కుల విషయంలో అనుసురిస్తున్న వైఖరి, కుట్రతో ఓ హత్య కేసులో భారత అధికారులను...
కెనడాలోని భారత హైకమిషనర్ను వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనతో పాటు ఇతర అధికారులు, దౌత్య అధికారులను కూడా వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. కెనడా ప్రభుత్వ...
రీటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలను ఇవాళ ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణం ఏకంగా 5.49 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. ఇది 9 నెలల గరిష్ఠ...