For Money

Business News

ECONOMY

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల ఆదాయంలో బీఆర్‌ఎస్‌ టాప్‌లో నిలిచింది. ఆ ఏడాదికి సంబంధించి 39 ప్రాంతీయ పార్టీల ఆదాయాలను ఏడీఆర్‌ సంస్థ విడుదల చేసింది.39...

‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. కొన్ని టర్మ్‌ లోన్లపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.1 శాతం వరకు పెంచినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. కొత్త వడ్డీ...

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 70,000 కోట్ల వ్యయంతో బీపీసీఎల్‌ నిర్మించదలచని రిఫైనరీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బీపీసీఎల్‌ ప్రతినిధి బృందం నిన్న...

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరింత వాటా అమ్మడానికి ఇదే సరైన సమయమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)నివేదిక పేర్కొంది. ఈనెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 23వ తేదీన పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌...

ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝీ ఎంపికయ్యారు. ఆయన పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ ప్రకటించారు. భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు మాఝీను...

ఇవాళ కొత్త కేంద్ర కేబినెట్‌లో శాఖల కేటాయింపు పూర్తయింది. సీనియర్‌ మంత్రుల శాఖల్లో మార్పులు లేవు. చాలా వరకు ప్రధాన క్యాబినెట్‌ మంత్రులకు పాత శాఖలే కేటాయించారు....

మోడీ కొత్త కేబినెట్‌లో కీలక శాఖల్లో పెద్ద మార్పులు లేవు. ప్రధాని మోడీతో పాటు 71 మంది మంత్రుల పోర్టుఫోలియోలను ఇవాళ ప్రకటించారు. ఇందులో 30 మంది...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్‌ పూర్తి జాబితా ఇదే... రాష్ట్రాలవారీగా గుజరాత్ అమిత్ షా (బిజెపి) ఎస్ జైశంకర్ (బీజేపీ) మన్‌సుఖ్ మాండవియా (బిజెపి) సిఆర్...

తన ప్రసంగాలతో మోడీ పరివార్‌ను గడగడ లాడించి... గత లోక్‌సభ నుంచి సస్పెండ్‌కు గురైన ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ మహువా మొయిత్రా మళ్ళీ లోక్‌సభకు వచ్చేశారు. ఇవాళ...