For Money

Business News

ECONOMY

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెంచాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తాజా...

డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో జీడీపీ 8.4 శాతం పెరగడం మార్కెట్‌ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం...

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ప్రభుత్వం రివ్యూ పిటీషన్‌ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. 2019 ఏప్రిల్‌ నుంచి ఎన్నికల బాండ్లను విక్రయిస్తున్నారు....

ట్రక్‌, బస్సు డ్రైవర్ల సమ్మెతో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. ప్రధాన నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా పెట్రోల్‌ పంపుల ఎదుట వాహనాలు...

నీతి ఆయోగ్‌ మాజీ వైఎస్‌ ఛైర్మన్‌ అయిన అరవింద్‌ పనగారియాను 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గెజిట్‌నోటిఫికేషన్‌ విడుదల అయింది....

అయోధ్య ఎయిర్‌పోర్టు పేరును ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మార్చింది. ఈ విమానాశ్రయం పేరును మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అయోధ్య ధామ్‌గా మార్చినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ...

రెండు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెంచింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు మొత్తాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను...

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే భారత్‌ బ్రాండ్‌ పేరుతో...

సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు తగ్గించే సబ్సిడీలను పెంచుతోంది. ఇప్పటికే భారత్‌...