అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే విదేశాలకు లోడ్ అయిన బియ్యానికి మాత్రం మినహాయింపు...
ECONOMY
క్యాన్సర్తో బాధపడేవారికి శుభవార్త. క్యాన్సర్ ఔషధం డినుటక్సిమాబ్ను ఇపుడు చాలా మంది దిగుమతి చేసుకుంటున్నారు. దీనిపై ఇపుడు విధిస్తున్న దిగుమతి జీఎస్టీని ఎత్తివేస్తారని తెలుస్తోంది. ఈనెల 11వ...
దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవాలని, విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వంటి విషమ సమయంలో కేంద్రం ఈ సంస్కరణలను...
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు గణనీయంగా తగ్గింది. వాణిజ్య లోటు...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ చిత్తూరు జిల్లాలో బంగారం గనుల తవ్వకానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతోందని తెలిసింది. చిత్తూరు...
నిత్యావసర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. దేశంలోకి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నా... వివిధ...
రీటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ళ కనిష్ఠానికి క్షీణించింది. మే నెలలో వినియోగ ధరల ఆధారిత రీటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నెలలో ఇదే ద్రవ్యోల్బణం 4.7...
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వేత్తల అంచనాలకు భిన్నంగా జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా 6.1...
రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఆర్బీఐ... నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న...
అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. స్టాక్ ధరల్లో తారుమారు, పబ్లిక్ షేర్ హోల్డింగ్...