రాయితీలు ఇస్తేనే భారత్లో ప్లాంట్ పెడుతానని ఎప్పటి నుంచో టెస్లా కంపెనీ అంటోంది. ఇన్నాళ్ళూ ససేమిరా అన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు.. ఆ కంపెనీ డిమాండ్లకు అనుగుణంగా...
CORPORATE NEWS
అమెరికాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి ఇబ్బందులు తప్పడం లేదు. హెండెన్బర్గ్ నివేదిక తరవాత అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. భారత్లో...
టాటా కెమికల్స్ షేర్ ఇవాళ 13 శాతం పెరిగింది. ఒకదశలో రూ. 1202ను తాకిన షేర్ చివర్లో 11.39 శాతం లాభంతో రూ. 1182 వద్ద ముగిసింది....
పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మరో షాక్ తగిలింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) రూ.5.49 కోట్ల జరిమానా...
తనకున్న నోడల్ ఖాతాలు/ ఎస్క్రో ఖాతాలను ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్కు మార్చుతున్న పేటీఎం వెల్లడించింది. పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్న మర్చంట్ బ్యాంకర్లు...
పేటీఎం పేమెంట్ బ్యాంక్కు ఆర్బీఐ మరో 15 రోజులు గడువు ఇచ్చింది. పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ నోడల్ అకౌంట్స్ను ఫిబ్రవరి 29లోగా పూర్తి చేయాలని ఆర్బీఐ ఆంక్షలు...
అయోధ్యలో ఇవాళ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీంతో అయోధ్యకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నారు. అయోధ్య అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించే కార్యక్రమాన్ని ఇప్పటికే...
గత రెండేళ్ళ నుంచి ఎన్నో ఆటుపోట్లకు గురైన జీ, సోనీ డీల్ ఎట్టకేలకు విఫలమైంది. మీడియాలో వస్తున్న వార్తలు దీంతో నిజమయ్యాయి. జీ గ్రూప్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని...
రిలయన్స్ గ్రూప్నకు చెందిన జియో ఫైనాన్షియల్స్ కంపెనీ నిరాశాజనక పనితీరును కనబర్చింది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే...
కేవలం నాలుగుళ్ళలో 11 రెట్ల లాభాలు తన ఇన్వెస్టర్లకు అందించిన పాలిక్యాబ్ షేర్లు ఇవాళ చుక్కలు చూపింది. 2019 ఏప్రిల్లో రూ. 538 వద్ద ఈ కంపెనీ...