డిఫెన్స్ షేర్లలో మిడ్ క్యాప్ షేర్ బీఈఎల్ గత వారం ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. గత శుక్రవారం షేర్ కూడా భారీగా పెరిగి 4 శాతం లాభంతో...
CORPORATE NEWS
ఇన్వెస్టర్లకు ఓ పీడకలగా మారిన వోడాఫోన్కు మంచి రోజులు రానున్నాయా? భారీ నష్టాలు, అప్పులతో కూరుపోయిన ఈ కంపెనీని టేకోవర్ చేసేందుకు అమెరికాకు చెందిన పీఈ సంస్థ...
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న గుసగుసలు నిజమయ్యాయి. ప్రశాంత వర్మకు తాము ఎలాంటి డబ్బు ఇవ్వలేదని మైత్రీ మూవీస్...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలోకి టీసీఎస్ అడుగు పెడుతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు కొత్త కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక గిగావ్యాట్...
దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మరోసారి నిరాశపర్చింది. టర్నోవర్ విషయంలో పరవాలేదనిపించినా... నికర లాభం గత త్రైమాసిక స్థాయిలో కూడా రాలేదు. రెండో...
హైదరాబాద్కు చెందిన హెటిరో గ్రూప్నకు అమెరికా షాక్ ఇచ్చింది. గ్రూప్ కంపెనీ హెటిరో ల్యాబ్స్కు చెందిన ల్యాబ్లో తయారు చేస్తున్న మందుల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం...
ఇవాళ్టి నుంచి పలు కంపెనీల షేర్ల ప్రైస్ బాండ్ను 20 శాతానికి పెంచారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, అదానీ టోటల్ గ్యాస్, సీఈఎస్సీ, గ్రాన్యూయల్స్ ఇండియా, ఐఆర్బీ...
ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఐఫోన్ ఛాసిస్లు తయారు చేసే ప్లాంట్ రానుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందాల్కో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. సుమారు...
రిలయన్స్ జియో ప్రారంభ ప్లాన్ మారింది. ఇప్పటి వరకు రోజుకు ఒక జీబీ ఇచ్చే ప్లాన్కు స్వస్తి పలికింది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజు ఒక జీబీ...
తమ దేశం దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులపై తాను వేసే సుంకం మున్ముందు 250 శాతం దాకా చేరుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తొలుత చిన్న...
