For Money

Business News

CORPORATE NEWS

హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌)ను భారీగా పెంచేందుకు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) అనుమతించింది. దీని ప్రకారం వచ్చే...

వైజాగ్‌లో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ...

ఎయిర్‌ ఇండియా ఊహించినట్లే టాటాల చేతికి వెళ్ళింది. ఇవాళ జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఎయిర్‌ ఇండియాకు వచ్చిన బిడ్లను పరిశీలించారు. ఎయిర్‌ ఇండియా కోసం టాటా...

ఎయిర్‌ ఇండియా అమ్మకం ప్రక్రియ ఇవాళ్టికి ఓ కొలిక్కి వచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఎయిర్‌ ఇండియా కొనుగోలు...

దేశంలో కొవిడ్‌ దెబ్బకు లక్షలాది కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. కాని కుబేరుల సంపద మాత్రం జెట్‌ స్పీడుతో పెరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక...

దక్షిణాది నుంచి అత్యంత సంపన్నుల జాబితాలో తమిళనాడుకు చెందిన శివనాడార్‌ (హెచ్‌సీఎల్‌ గ్రూప్‌) నంబర్  వన్‌ స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో దివీస్‌ ల్యాబ్స్‌ ప్రమోటర్లు దివి...

అసాధారణ సర్వ సభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహణకు తాను ఇచ్చిన నోటీసును పట్టించు కోకుండా సోనీ పిక్చర్స్‌తో డీల్‌ చేసుకోవడంపై కంపెనీ ప్రధాన ఇన్వెస్టర్ ఇన్వెస్కో ఎన్‌సీఎల్‌టీ...

తమ డేటా సెంటర్‌ వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. తన...

ఇండియన్ ఓవర్‌ సీస్‌ బ్యాంకుపై అమల్లో ఉన్న ప్రామ్ట్ కరెక్టీవ్ యాక్షన్ (PCA) నిబంధనలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఇవాళ ఆ బ్యాంక్‌ షేర్‌ 20 శాతం పెరిగింది....

రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ పోర్టల్‌ అజియో.. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వరకు బిగ్‌ బోల్డ్‌ సేల్‌ ఆఫర్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌లో...