For Money

Business News

REAL ESTATE

ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల మధ్య కూడా రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఈ ఏడాది ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ అమ్మకాలను సాధించింది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో...

ఈ ఏడాది ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం హౌసింగ్‌ సేల్స్‌ 3.6 లక్షల యూనిట్లకు చేరుతాయని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ కన్సల్టెంట్స్‌ పేర్కొంది. వీటిలో 50...

అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరిగినా.. ద్రవ్యోల్బణ రేటు కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి కుంటుపడుతోంది. అయితే భారత్‌ మార్కెట్‌ చాలా ఆశాజనకంగా కన్పిస్తోందని ప్రముఖ...

సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో ఇళ్ళ అమ్మకాలు 1,08,817 యూనిట్లను ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలలో 87,747 యూనిట్స్‌ అమ్మారని, ఈ...

గతంలో ఆఫర్డబుల్‌ హౌసింగ్‌ (అందుబాటు ధరలో  గృహాలు) అంటే హైదరాబాద్‌. ఈ కేటగిరిలో నగరం నంబర్‌ వన్‌గా ఉండేది. ఇపుడు పరిస్థితి మారింది. అత్యంత ఖరీదైన నివాస...

వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లలో రియల్ ఎస్టేట్‌ రంగంపై అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు వడ్డీ రేట్లు పెరుగుతుండగా, మరోవైపు అధిక...

పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, వడ్డీరేట్లు, డిమాండ్‌ వల్ల ఇళ్ళ ధరలు పెరుగుతున్నాయి. అయినా డిమాండ్‌ తగ్గడం లేదని ఓ సర్వే వెల్లడించింది. రాబోయే నెలల్లో ఇళ్ళ ధరలు...

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరల పెరుగుదల సగటు 5 శాతంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇళ్లకు...

బెంగళూరుకు చెందిన మంత్రి గ్రూపునకు చెందిన రూ. 300.7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది.‘మంత్రి సెరెనిటీ’ ‘మంత్రి వెబ్ సిటీ’ ‘మంత్రి...

లోధా గ్రూప్‌ రూ.15,000 కోట్ల విలువైన జాయింట్‌ వెంచర్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కుదుర్చుకోనున్నట్లు వెల్లడిచింది. ఈ గ్రూప్‌ మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ పేరుతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన...