ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరల పెరుగుదల సగటు 5 శాతంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇళ్లకు...
REAL ESTATE
బెంగళూరుకు చెందిన మంత్రి గ్రూపునకు చెందిన రూ. 300.7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.‘మంత్రి సెరెనిటీ’ ‘మంత్రి వెబ్ సిటీ’ ‘మంత్రి...
లోధా గ్రూప్ రూ.15,000 కోట్ల విలువైన జాయింట్ వెంచర్స్ను ఈ ఆర్థిక సంవత్సరంలో కుదుర్చుకోనున్నట్లు వెల్లడిచింది. ఈ గ్రూప్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ పేరుతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన...
ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధం (జనవరి-జూన్)లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 60 శాతం పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది....
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ జెట్ స్పీడులో దూసుకుపోయింది. హైదరాబాద్, ముంబై, చెన్నైతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో...
‘మై హోమ్ సయూక్’ పేరుతో మైహోమ్ గ్రూప్ నిర్మిస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టును నటుడు అల్లు అర్జున్ ప్రారంభించారు. నాలెడ్జ్సిటీలో గోపనపల్లి నుంచి తెల్లాపూర్ రోడ్డులో మై హోమ్,...
గత ఏడాదితో పోల్చితే హైదరాబాద్లో మే నెల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 152 శాతం ఎగబాకాయి. మే నెలలో 6,301గా నమోదైనట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్...
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ళు, ఫ్లాట్ల ధరలు పెరిగాయి. గిరాకీ పెరగడంతో పాటు ముడి పదార్థాల వ్యయం పెరగడమే దీనికి కారణమని క్రెడాయ్ కొల్లీర్స్, లియాజెస్ ఫోరాస్...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణాల కోసం రూ.3800 కోట్లు వెచ్చించనున్నట్లు మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) వెల్లడించింది. గత ఏడాది మార్కెట్ నుంచి ఈ కంపెనీ రూ. 2500...
వరుసగా రెండు వారాల నుంచి రోజూ.. నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఎన్టీవీలో ఒకటే స్టోరీని పదే పదే ప్రసారం చేస్తోంది. అదేమిటంటే... హైదరాబాద్లో రియల్ ఎస్టేట్...
