For Money

Business News

REAL ESTATE

తమ కంపెనీలో వాటా తీసుకునేందుకు ఆసక్తి చూపిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ డీల్‌ నుంచి వెనక్కి పోవడంతో డీబీ రియాల్టి ఇవాళ ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేస్‌...

ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద ఇప్పటి వరకు రూ. 41,415 కోట్ల వడ్డీ సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర హౌసింగ్‌, అర్బన్‌ అఫైర్స్‌ మంత్రి...

నిర్మాణాలకు అవసరమైన ఇనుము, సిమెంట్‌, ఇసుక, ఇటుక ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం కష్టమని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌...

పోర్నోగ్రఫీ వీడియో యాప్‌లను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ఈసారి భార్య శిల్పా...

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సగానికి తగ్గించాలని తెలంగాణ బిల్డర్స్ సమాఖ్య (టీబీఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలను 7.5 శాతానికి పెంచారు. దీన్ని...

డీబీ రియాల్టిలో పది శాతం వాటా తీసుకోనున్నట్లు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ వెల్లడించింది. దీని కోసం రూ. 400 కోట్లు వెచ్చిచనుంది. స్లమ్ ప్రాంతాల...

రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భూములు విలువలు, అపార్టుమెంట్‌...

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్టీలో ముఖ్యంగా రెసిడెన్షియల్‌ రియాల్టీలో హైదరాబాద్‌ దూసుకుపోతుందనని జెఎల్‌ఎల్‌ సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది....

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్ విలువల నిర్ధారణ ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసినట్లు ఈనాడు పత్రిక వెల్లడించింది. ఫిబ్రవరి ఒకటి...