2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థిరాస్తి ధరలు 7 శాతం పెరిగాయని ప్రాప్ టైగర్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది . అపార్ట్మెంట్లలో చదరపు...
REAL ESTATE
హైదరాబాద్ మార్కెట్లో భారీ ఎత్తున ప్రవేశిస్తామని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పేర్కొంది. హైదరాబాద్లో కేవలం ఒకట్రెండ్ కాకుండా... భారీ సంఖ్యలో ప్రాజెక్టులు చేపడతామని కంపెనీ ఎగ్జిక్యూటివ్...
ఏకంగా 12 లక్షల చదరపు అడుగులతో ఓ మాల్ను నిర్మిస్తున్నట్లు ఫినిక్స్ మిల్స్ వెల్లడించింది. దేశంలో ఇది అతి పెద్ద మాల్ అని, ఇతర పెద్ద మాల్స్తో...
తమ కంపెనీలో వాటా తీసుకునేందుకు ఆసక్తి చూపిన గోద్రెజ్ ప్రాపర్టీస్ డీల్ నుంచి వెనక్కి పోవడంతో డీబీ రియాల్టి ఇవాళ ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేస్...
ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇప్పటి వరకు రూ. 41,415 కోట్ల వడ్డీ సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రి...
నిర్మాణాలకు అవసరమైన ఇనుము, సిమెంట్, ఇసుక, ఇటుక ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం కష్టమని నేషనల్ రియల్ ఎస్టేట్...
పోర్నోగ్రఫీ వీడియో యాప్లను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ఈసారి భార్య శిల్పా...
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సగానికి తగ్గించాలని తెలంగాణ బిల్డర్స్ సమాఖ్య (టీబీఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను 7.5 శాతానికి పెంచారు. దీన్ని...
డీబీ రియాల్టిలో పది శాతం వాటా తీసుకోనున్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ వెల్లడించింది. దీని కోసం రూ. 400 కోట్లు వెచ్చిచనుంది. స్లమ్ ప్రాంతాల...
రియల్ ఎస్టేట్ రంగం 2021లో కోలుకుంది. ఇపుడు కోవిడ్ పూర్వ నాటి స్థాయిలో దాదాపు 90% వరకు రికవరైంది. IBEF (ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్) నివేదిక...
