For Money

Business News

CORPORATE NEWS

అదానీ గ్రూప్‌ను ఓ కుదుపు కుదిపిన హిండెన్‌బర్గ్‌ నివేదిక కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారణ గత నెలలో ముగిసింది. తీర్పును...

అలోక్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఇవాళ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో ముగిసింది. ఈ కంపెనీ జారీ చేసిన నాన్‌ కన్వర్టబుల్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లలో రూ. 3300...

ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ ఈవీ కంపెనీ టెస్లా ప్లాంట్‌ కోసం తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రయత్నం...

ఫెడరల్ బ్యాంక్‌లో 9.95 శాతం వరకు వాటా కొనుగోలు చేయాలన్న ఐసీఐసీఐ ప్రెడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతిపాదనకు రిజర్వు బ్యాంక్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు...

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వడ్డీ రేట్లను పెంచింది. ఇటీవల ముగిసిన ఎంపీసీ సమావేశంలో ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించాలని ఆర్బీఐ...

తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడి చేయడం.. తరవాత అదే కంపెనీ అదానీ గ్రూప్‌ చేతికి పోవడం రివాజుగా మారింది. హైదరాబాద్‌కు చెందిన జీవీకే గ్రూప్‌ నుంచి...

వివాదాస్పద జీ గ్రూప్‌కు మరో షాక్‌ తప్పేలా లేదు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కోసం పట్టుబడుతున్న జీ గ్రూప్‌ అధినేత వైఖరితో ఈ...

ఎథనాల్‌ తయారీకి సంబంధించి కేంద్రం ఇది వరకు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంది. పాత నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీంతో ఇటీవల భారీగా నష్టపోయిన చక్కెర కంపెనీల షేర్లు...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) బ్రాండ్‌ వ్యాల్యూ 2023లో 28 శాతం పెరిగింది. ప్రస్తుతం ఐపీఎల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ 1070 కోట్ల డాలర్లు (సుమారు రూ. 89,000...

టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాను టేకోవర్‌ చేసే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. వొడాఫోన్‌ టేకోవర్‌పై పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కమ్యూనికేషన్‌...