For Money

Business News

CORPORATE NEWS

తిరుపతి సమీపంలో చంద్రగిరిలో ఉన్న ప్రస్తుత మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ రూ. 209.68 కోట్లతో అప్‌గ్రెడేషన్‌ (విస్తరణ) ప్రాజెక్టు చేపట్టింది. 2024-29 ఏపీ...

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఇష్టారాజ్యం చెలరేగిన పారిశ్రామిక వేత్తలందరూ ఇపుడు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల నుంచి భారీ పెట్టుబడులు తెచ్చిన వీరు... తరవాత...

ఇవాళ పలు వార్తలకు కంపెనీల షేర్లు స్పందించే ఛాన్స్‌ ఉంది. కొన్ని పెరగవచ్చు. కొన్న తగ్గొచ్చు. షేర్ల ధరలను ప్రభావితం చేసే అంశాలు ఇవి... A B...

ఇవాళ కూడా కేన్స్‌ టెక్నాలజీస్‌ 12.55 శాతం క్షీణించింది. గత అయిదు రోజుల్లో ఈ షేర్‌ 21 శాతం తగ్గింది. గత నెల రోజుల్లో 31 శాతం...

ఎట్టకేలకు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ స్టూడియోస్‌ కోసం వారం రోజుల పాటు సాగిన బిడ్డింగ్‌ ముగిసింది. 7200 కోట్ల డాలర్లకు నెట్‌ఫ్లిక్స్‌ చేజిక్కించుకుంది. టీవీ, సినిమా, స్టూడియోలతో...

సీనియర్‌ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలను ఆపేయాల్సిందిగా ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌...

స్టాక్‌ మార్కెట్‌ కోర్సులు నిర్వహిస్తున్న అవధూత్‌ సాథేపై స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. కోర్సుల కోసం ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన...

కమాడిటీస్‌ విభాగంలో వీక్లీ ఎక్స్‌పెయిరీ డెరివేటివ్స్‌ ప్రారంభించాలని భావిస్తున్న ఎంసీఎక్స్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ షాక్‌ ఇచ్చింది. సదరు ప్రతిపాదనను తిరస్కరించింది. వీక్లీ డెరివేటివ్స్‌...

డ్రోణాచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీపై సెబి నిషేధం. బీఎస్‌ఈలోని SME విభాగంలో ట్రేడ్‌ ఈ షేర్‌ ట్రేడవుతోంది. కంపెనీతో పాటు మార్కెట్‌లో ప్రవేశించకుండా ప్రమోటర్లపై కూడా సెబి...

NCC కంపెనీ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. ఈ కంపెనీకి భారీ ఆర్డర్‌ రావడమే దీనికి కారణం. గౌహతిలో మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌లను కంపెనీ నిర్మించనుంది. రూ....