For Money

Business News

CORPORATE NEWS

ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో రారాజు అయిన బీవైడీ తాజా తీసుకున్న నిర్ణయం ఈవీ మార్కెట్‌ను కుదిపేసింది. చైనాకు చెందిన బీవైడీ ఇప్పటికే యూరప్‌ మార్కెట్‌లో నంబర్‌వన్‌గా మారింది....

విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేర్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. మెగా ఇంజినీరింగ్‌ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ తాము ఇచ్చిన కాంట్రాక్ట్‌...

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఇచ్చిన ఎలక్ట్రికల్‌ బస్సు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన...

క్యూ4లో దివీస్‌ లేబొరేటరీస్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇవాళ ఆ షేర్‌ కదలికలపై ఆసక్తి నెలకొంది. ఈ షేర్‌ ఇప్పటికే రూ. 3800 నుంచి రూ. 6000 ...

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అనేక సంవత్సరాలుగా బ్యాంక్‌లో జరుగుతున్న అవకతవకల గురించి ఓ విజిల్‌ బ్లోయర్‌ ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది....

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వందల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్న మైక్రోసాఫ్ట్‌ ఈ ఏడాదిలో తన సిబ్బందిలో 3 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సుమారు 7000 ఉద్యోగులకు...

తమ బ్యాంక్‌లో వాటా కోసం జపాన్‌కు చెందిన సుమితొమొ మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (SMBC) చర్చలు జరుపుతున్న మాట నిజమేనని ఎస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అయితే చర్చలు...

మన బ్యాంకింగ్ రంగంలో మరో మెగా డీల్‌కు రంగం సిద్ధమైంది. ఎస్‌ బ్యాంక్‌లో జపాన్‌కు చెందిన ఫైనాన్స్‌ సంస్థ సుమితొమొ మిత్సుయి 51 శాతం వాటా కోసం...

బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ ప్రచురించిన ఓ వార్త కథనం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్‌ సీఎంగా ఉన్నసమయంలో ఆయనను ఇరకాటంలో...