For Money

Business News

CORPORATE NEWS

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం నుంచి చైనాకు చెందిన ఆలిబాబా వైదొలగనుంది. యాంట్‌ ఫిన్‌ ద్వారా పేటీఎం మాతృసంస్థ వన్‌ 97కమ్యూనికేషన్ష్‌లో తనకు ఉన్న వాటాను చైనా...

క్యూఐపీ (Qualified Institutional Placement) ఇష్యూను ఎస్‌బీఐ ఇవాళ ప్రారంభించింది. ఈ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ. 25000 కోట్లన సమీకరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఇష్యూ ధర రూ....

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి బోనస్‌ ఇష్యూ రాబోతోంది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బ్యాంక్‌ బోర్డు ఈనెల 19న సమావేశం అవుతోంది. బోనస్‌ షేర్ల జారీతో...

Spandana Sphoorthy: నిధుల సమీకరణ ప్రతిపాదన పరిశీలనకు ఈనెల 15న బోర్డు సమావేశం Senores Pharma: హావిక్స్‌ గ్రూప్‌ ఇన్‌కార్పొరేటెడ్‌లో 2.97 శాతం వాటా విక్రయం Centrum...

వచ్చే వారం ఎస్బీఐ క్యూఐపీ ఇష్యూ జారీ చేయనుంది. సుమారు రూ. 25,000 కోట్ల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు అమ్మనుంది. ఈ డీల్‌ వచ్చే...

అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత రీసోర్సస్‌ కంపెనీపై హిండెన్‌బర్గ్‌ తరహా ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ వైస్రాయ్‌ రీసెర్చ్‌ వేదాంత్‌ గ్రూప్‌ కుళ్ళిపోయిన సంస్థ...

జేబీ కెమికల్స్‌లో మెజారిటీ వాటాను టొరెంట్ ఫార్మా దక్కించుకోనుంది. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ నుంచి 46.39 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మొత్తం వాటా కోసం...

యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. యూపీఐ లావాదేవీలపైనా మర్చంట్‌ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో...