For Money

Business News

ECONOMY

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే భారత్‌ బ్రాండ్‌ పేరుతో...

సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు తగ్గించే సబ్సిడీలను పెంచుతోంది. ఇప్పటికే భారత్‌...

గత కొంత కాలంగా రూపాయితో క్రూడ్‌ ఆయిల్‌ అమ్మేందుకు విదేశాలు అంగీకరించడం లేదు. డాలర్‌తోనే తాము క్రూడ్‌ ఆయిల్‌ అమ్ముతామని కంపెనీలు స్పష్టం చేసినట్లు పార్లమెంటు స్థాయీ...

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి విచారణకు గురువారం అంటే...

మరోసారి సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల18న ప్రారంభం కానుంది. ఈ ఆఫర్‌ అయిదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో గ్రాముకు ధరను రూ.6199గా...

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్‌ కంపెనీలు ఇస్తున్న అన్‌ సెక్యూర్డ్‌ లోన్లు జోరుగా పెరుగుతుండటంతో భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ లేకుండా ఇస్తున్న...

తెలంగాణ ఎన్నికల్లో ఏపీ, కర్ణాటక అంశాలు కీలకంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలు పదే పదే తమ అభివృద్ధి చెప్పుకోవడం కోసం ఏపీ వినాశనాన్ని పేర్కొంటూనే... కర్ణాటకలో కాంగ్రెస్‌...

ఇటీవల అమెరికా రేటింగ్‌ను తగ్గించిన ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ఇపుడు అమెరికా బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకుల రేటింగ్‌లో కోత పడే...

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు తగ్గినా... దేశీయ మార్కెట్‌లో ధరలు తగ్గించకపోవడంతో... ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ లాభాల పంట పండుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్‌...

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)పై 8.15శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 8.15 శాతం వడ్డీ చెల్లించే...