For Money

Business News

ECONOMY

చెలామణి నుంచి రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇక మార్కెట్‌లోకి కొత్తగా రూ.2000 నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం...

అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పామాలయిల్‌ ధర దాదాపు సగానికి తగ్గింది. విదేశాల నుంచిదిగుమతి చేసుకునే ధరలు...

ఈ ఏడాది నైరుతీ రుతుపవనాల వల్ల వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని...

ఈపీఎఫ్‌పై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచనున్నారు. 2022-23 ఏడాదికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని పీటీఐ వార్తా...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసినట్లు టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ లైసెన్స్‌ 2018తో ముగియడంతో దానిని...

గత జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్ళు స్వల్పంగా క్షీణించాయి. గత జనవరిలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.57లక్షల కోట్లు కాగా, ఫిబ్రవరి నెలలో రూ.1.49లక్షల కోట్లు...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ స్థూల జాతీయ (జీడీపీ) వృద్ధి రేటు మందగించింది. ఈ సమయంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉందని కేఉంద్రం ప్రకటించింది....

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ జార్జ్ సోరోస్‌ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో హాట్‌...

రీటైల్ ద్రవ్యోల్బణం మరోసారి అంచనాలకు మించి దూసుకుపోయింది. జవనరి నెలలో 6.25 శాతానికి చేరింది. ఇది మూడు నెలల గరిష్ట స్థయాఇ. ద్రవ్యోల్బణం 2 నుంచి 6...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయంలో...