డిగో గార్షియాను టార్గెట్ చేసుకుని ఇరాన్ రెండు క్షిపణులు ప్రయోగించిందన్న వార్తతో ప్రపంచ దేశాలు షాక్ తిన్నాయి. ముఖ్యంగా అమెరికా కంగుతింది. ఇరాన్కు 4000 కి.మీ. దూరంలో...
ECONOMY
కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది రూపాయి. యుద్ధం కారణంగా ఒకవైపు పెరుగుతున్న క్రూడ్ ధరలు, మరోవైపు పతనమౌతున్న స్టాక్ మార్కెట్. క్రూడ్ ధర పెరిగే కొద్దీ...
దేశంలో ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉన్నప్పటికీ, పరిస్థితి పరిస్థితి 'ఆందోళనకరంగా' ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు వినియోగదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారాలని...
2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్ పద్దు పది శాతం దాకా...
భారత ప్రధానిగా మోదీ తొలిసారి ప్రమాణం చేసినపుడు డాలర్తో రూపాయి విలువ 60 ప్రాంతంలో ఉండేది. ఎన్నికల ముందు 58 లేదా 59 మధ్యలో ఉండేది. మోదీ...
ఇరాన్పై చేస్తున్న యుద్ధం కోసం మరో రూ. 20 లక్షల కోట్లు కావాలని వైట్హౌస్కు పెంటగాన్ కోరింది. ఈ మేరకు అభ్యర్థన పంపింది. దీనికి అనుగుణంగా ఈ...
ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయిల్ దాడి చేయడంతో ఒక్కసారి గల్ఫ్ యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలకే పరిమితమైన ఈ యుద్ధం ఇపుడు...
ఇరాన్లోని గ్యాస్ ట్యాంక్లపై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సౌదీ అరేబియా, కతర్, యూఏఈలోని ఆయిల్ క్షేత్రాలపై తాము దాడులు చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది....
దేశంలో నిరుద్యోగం పెనుభూతంలా మారుతోంది. 2023 డేటా ప్రకారం నిరుద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు డిగ్రీ చేసినవారు ఉన్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న...
మనదేశంలో ఎల్పీజీ అమ్మకాలు తగ్గడం చాలా అరుదు. వాణిజ్య సిలిండర్లపై నిషేధం విధించడంతో ఈసారి వీటి అమ్మకాలు తగ్గాయి. మార్చి నెల తొలి 15 రోజుల్లో ఎల్పీజీ...
