For Money

Business News

ECONOMY

పొరుగు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 40 రోజులు మనదేశానికి అత్యంత కీలకమని ఆరోగ్య శాఖలోని అధికారులు భావిస్తున్నారు. 2020 మార్చ్ లో కరోనా...

రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు 60 డాలర్ల కంటే ఎక్కువ ధర చెల్లించరాని అమెరికా, యూరోపియన్‌ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు నిర్ణయించిన విషయం...

బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం అప్పులు జెట్‌ స్పీడ్‌తో పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌ నెలాఖరుకు కేంద్రం అప్పులు రూ. 147.19 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ...

కారు ఉన్న ఇళ్ళ సంఖ్యను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒడిశాతో పోటీ పడుతోంది. ఈ జాబితాలో అట్టడుగున బీహార్‌ ఉండగా, తరవాతి స్థానంలో ఒడిశా, ఏపీ...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆస్పత్రిలో చేరారు. దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆమె చేరినట్లు...

రష్యా తాజా హెచ్చరికతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరిగాయి. గత నెల రెండో వారంలోబ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల ప్రాంతంలో ఉండగా. ఇవాళ...

న్యూఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) నుంచి దాదాపు పూర్తిగా వైదొలగుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్‌, ప్రణయ్‌ రాయ్‌ ప్రకటించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి 32.36 శాతం వాటా...

కోవిడ్‌ కేసులు అధికంగా ఉండే దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్‌ నెగిటివ్‌ సరిఫ్టికెట్‌ తప్పనిసరి చేయునుంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచంలో అనేక దేశాల్లో కోవిడ్‌ కేసులు...

ఏడు రకాల వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి తీసుకున్న నిర్ణయాన్ని ఇటు వ్యాపారస్థులు, అటు రైతులు కూడా...