భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్గా ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ మరో మూడేళ్ళు కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలం పూర్తవడంతో.. ఆయనను మరో మూడేళ్ళ కాలంలో...
ECONOMY
నవంబర్ నెల 5 నుంచి 11 వ తేదీ వరకు దుబాయ్ ఎక్స్పో-2021లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోంది. తెలంగాణలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తూ...
కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేకపోవడంతో అన్ని బ్యాంకులు రీటైల్ రుణాల మార్కెట్లో చురుగ్గా ఉన్నాయి. రీటైల్ మార్కెట్లోనూ హౌసింగ్ లోన్లపై ప్రతి బ్యాంక్ దృష్టి పెట్టింది. బ్యాంకుల...
ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా అంటే మార్చిలోగా తిరుపతితో సహా 13 చిన్న ఎయిర్పోర్టులను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయనున్నారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా...
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 86.27 డాలర్లకు చేరింది. గ్యాస్ కొరత కారణంగా క్రూడ్ డిమాండ్...
ఫ్రీ అంటూ ఒక్కో సర్వీసును అలవాటు చేశాక... క్రమం చార్జీలు వేయడం రిలయన్స్ జియోతో మొదలైంది. ఇపుడు ఫోన్ పే కూడా ఆ బాటలో పయనిస్తోంది. రూ...
అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయనడానికంటే భారీ నష్టాల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. అమెరికన్ ఎక్స్ప్రెస్ అద్భుత ఫలితాల తరవాత కూడా ఎస్ అండ్ 500 సూచీ 0.32 శాతం...
క్రమంగా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని రష్యా నిర్ణయించింది. విదేశీ వాణిజ్యంతో సహా అనేక రకాల వ్యాపారాల్లో డాలర్ కరెన్సీనే రష్యా ఉపయోగిస్తోంది. డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు...
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. చమురు సంస్థలు వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్పై 35పైసలు చొప్పున వడ్డించాయి. దీంతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్...
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో ముందడుగు వేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. భారత్లో గ్లోబల్...
