For Money

Business News

ECONOMY

వరుసగా ఆరోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చకుండా వొదిలేసే అవకాశముంది.ఆర్‌బీఐ పరపతి విధానం సమీక్ష వివరాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్‌ ఇవాళ ప్రకటించనున్నారు.కీలక వడ్డీ రేట్ల జోలికి...

కోవిడ్‌ కేసులతో షేర్‌ మార్కెట్‌ పోటీ పడుతున్నా... లాభాలన్నీ ప్రమోటర్లకే తప్ప... ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ముఖ్యంగా లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆర్థిక గణాంకాల విషయంలో...

కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈనెల ఆరంభంలో చిన్న వ్యాపార సంస్థలతో పాటు వ్యక్తులను దృష్టి పెట్టుకుని మరోసారి రుణ పునర్‌ వ్యవస్థీకరణకు గ్రీన్‌...

ఆరోగ్య రంగానికి చెందిన సంస్థలతో పాటు మధ్య చిన్న తరగతి పరిశ్రమలకు అనేక వెసులుబాట్లను ఎస్‌బీఐ, ఐబీఏ (ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌)లు ప్రకటించాయి. ఆన్‌సైట్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్లను...

జూన్‌ నెల డెరివేటివ్స్‌ ఇవాళ ప్రారంభం కానుంది. నిన్న రోల్‌ ఓవర్స్‌ ఆశాజనకంగా ఉన్నాయి. గత మూడు నెలల సగటు కన్నా అధికంగా రోల్స్‌ ఓవర్స్ ఉన్నాయి....

పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాకు చెందిన పలు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ. 12,000 కోట్లు ఉంటుందని...

గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇలాంటి సమయంలో షేర్‌ మార్కెట్‌లో ధరలు పెరగడం...

సింగపూర్‌ నిఫ్టి దారిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే వంద పాయింట్ల లాభంతో మొదలైంది. 15,293కి చేరగానే లాభాల స్వీకరణ మొదలైంది. నిఫ్టి ప్రస్తుతం 15,280 వద్ద 82...

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌ ధరను 23 పైసలు చొప్పున, డీజిల్‌ ధర 27పైసలు చొప్పున పెంచాయి. గత...

సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దివాలా తీసిన కంపెనీల తరఫున గ్యారంటీ ఇచ్చిన ప్రమోటర్లను కూడా ప్రాసిక్యూట్‌ చేసేందుకు సుప్రీం కోర్టు ఇవాళ గ్రీన్‌...