For Money

Business News

ECONOMY

ఇటీవల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ముంబైలోని పీఎంసీ బ్యాంక్‌ను సెంట్రమ్‌ - భారత్‌ పే టేకోవర్ చేయనుంది. ఈ టేకోవర్ ప్రతిపాదనకు భారత రిజర్వు బ్యాంక్‌ ఆమోదం...

చాలా ఉత్సాహకర ఆర్థిక గణాంకాల నేపథ్యంలో భవిష్యత్‌ ఆర్థిక పరిస్థితి గురించి అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ నుంచి పాజిటివ్‌ సంకేతాలు వస్తాయని భావించినవారికి నిరాశ మిగిలింది. నెలకు...

దేశంలో చమురు ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 15 పైసల వరకు...

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇవాళ కూడా పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌ ధరను 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. దీంతో ముంబైలో...

ఆసియాలో చైనా ధనవంతులను దాటేశారు మన అంబానీ, అదానీలు. 2021 ఏడాదికి బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా ర్యాంకింగ్‌ ప్రకారం తొలి రెండు స్థానాలు వీరివే. ప్రపంచ...

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆపిన పెట్రోల్‌ ధరల పెంపు ఎఫెక్ట్‌తో వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు...

అమెరికా ఆర్థికవృద్ధి రేటును కాపాడేందుకు అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ డాలర్‌ను కంట్రోల్‌ చేస్తోంది. అయినా డాలర్‌ పెరుగుతోంది. సాధారణంగా డాలర్‌ పెరిగితే తగ్గాల్సిన క్రూడ్‌ పెరుగుతూనే ఉంది....

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము విధిస్తున్న పన్నులు తగ్గించేందుకు ఏమాత్రం ఇష్ట పడటం లేదు. దీంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు...

రెండు రోజుల విరామం తరవాత ఇవాళ పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ లీటర్‌ ధరను 27 పైసలు, డీజిల్‌ ధరను 30 పైసలు చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌...