2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఐటీ పోర్టల్కు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం...
ECONOMY
గత అక్టోబర్లో 85 డాలర్లపైకి చేరిన క్రూడ్ తరవాత క్షీణిస్తూ వచ్చింది. ఇపుడు మళ్ళీ ఆ స్థాయి వైపు దూసుకెళుతోంది. ఒకవైపు డాలర్ స్థిరంగా 96పైనే ఉన్నా...ఇవాళ...
12 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్కులకు కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ను అత్యవసర పరిస్థితుల్లో వాడటానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం...
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంపుపై రాష్ట్రం ఒక కమిటీని నియమించింది....
కోవిడ్ వైరస్ తగ్గేందుకు ఫైజర్ కంపెనీ తయారు చేసిన 'పాక్స్లోవిడ్' ట్యాబ్లెట్కు ఆమోదం తెలిపిన 24 గంటల్లోనే మెర్క్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ ట్యాబ్లెట్కు అమెరికా...
క్రెడిట్, డెబిట్ కార్డుల టోకెనైజేషన్ పద్ధతి అమలు చేయడానికి గడువు జూన్ 30 వరకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో ఈ గడువు ముగియనుంది....
హెచ్వన్ బీ వీసాల ఎంపిక ప్రక్రియ పద్ధతిని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు అమెరికా తెలిపింది. యూఎస్ సిటీజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు ప్రకటన విడుదల...
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీ కరణ బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో క్రిప్టో...
భారీ నష్టాల తరవాత మార్కెట్లు చల్లబడుతున్నాయి. ఆసియా మార్కెట్లు అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి మాత్రం ఒక శాతం లాభం చూపుతోంది. నిఫ్టి క్రితం...
ఒమైక్రాన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. షేర్ మార్కెట్, కరెన్సీ మార్కెట్, బులియన్ మార్కెట్తో పాటు క్రూడ్ ఆయిల్ మార్కెట్ కూడా నష్టాల్లో ఉంది. ఇటీవలి కాలంలో...
