యాపిల్ మరో కొత్త ఫీచర్తో ఐఫోన్ 14ను తీసుకురానుంది. ఐఫోన్ 14ను సిమ్ కార్డు స్లాట్ లేకుండా రూపొందిస్తున్నట్లు టెక్ వెబ్సైట్ మ్యాక్ రూమర్స్ వెల్లడించింది. 2023కి...
ECONOMY
తెలంగాణలో ఇక నెల నెలా విద్యుత్ చార్జీలు సవరించే పద్ధతి అమల్లోకి వచ్చే అవకాశముంది. డిస్కమ్లు విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే..ఆ మొత్తాన్ని కస్టమర్ల నుంచి వసూలు...
జీఎస్టీ కౌన్సిల్ ఎల్లుండి అంటే ఈనెల 31న ఢిల్లీలో సమావేశం కానుంది. కౌన్సిల్ సభ్యులందరూ ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం...
ఫార్మాస్యూటికల్స్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన సన్ ఫార్మా ఆంధ్రప్రదేశ్లో యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత దిలీప్ సంఘ్వీ నిన్న సీఎం...
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఐటీ పోర్టల్కు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం...
గత అక్టోబర్లో 85 డాలర్లపైకి చేరిన క్రూడ్ తరవాత క్షీణిస్తూ వచ్చింది. ఇపుడు మళ్ళీ ఆ స్థాయి వైపు దూసుకెళుతోంది. ఒకవైపు డాలర్ స్థిరంగా 96పైనే ఉన్నా...ఇవాళ...
12 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్కులకు కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ను అత్యవసర పరిస్థితుల్లో వాడటానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం...
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంపుపై రాష్ట్రం ఒక కమిటీని నియమించింది....
కోవిడ్ వైరస్ తగ్గేందుకు ఫైజర్ కంపెనీ తయారు చేసిన 'పాక్స్లోవిడ్' ట్యాబ్లెట్కు ఆమోదం తెలిపిన 24 గంటల్లోనే మెర్క్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ ట్యాబ్లెట్కు అమెరికా...
క్రెడిట్, డెబిట్ కార్డుల టోకెనైజేషన్ పద్ధతి అమలు చేయడానికి గడువు జూన్ 30 వరకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో ఈ గడువు ముగియనుంది....
