2021-22 అసెస్మెంట్ ఏడాదికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేదీ. రిటర్న్లు దాఖలు చేసేందుకు గడువు పెంచే ప్రతిపాదన తమ వద్ద లేదని...
ECONOMY
గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను జీఎస్టీ వార్షిక రిటర్నులు సమర్పించేందుకు గడువును ఈ డిసెంబరు 31 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం...
టెక్స్టైల్స్పై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో ఈ పెంపుదలను...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరుగనుంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర...
డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు కేవైసీ అప్డేట్ చేసేందుకు గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వాస్తవానికి ఈ గడువు రేపటితో అంటే డిసెంబర్ 31...
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలిపివేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ భారీగా పెరుగుతుండటంతో మన కంపెనీలకు పెద్ద...
యాపిల్ మరో కొత్త ఫీచర్తో ఐఫోన్ 14ను తీసుకురానుంది. ఐఫోన్ 14ను సిమ్ కార్డు స్లాట్ లేకుండా రూపొందిస్తున్నట్లు టెక్ వెబ్సైట్ మ్యాక్ రూమర్స్ వెల్లడించింది. 2023కి...
తెలంగాణలో ఇక నెల నెలా విద్యుత్ చార్జీలు సవరించే పద్ధతి అమల్లోకి వచ్చే అవకాశముంది. డిస్కమ్లు విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే..ఆ మొత్తాన్ని కస్టమర్ల నుంచి వసూలు...
జీఎస్టీ కౌన్సిల్ ఎల్లుండి అంటే ఈనెల 31న ఢిల్లీలో సమావేశం కానుంది. కౌన్సిల్ సభ్యులందరూ ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం...
ఫార్మాస్యూటికల్స్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన సన్ ఫార్మా ఆంధ్రప్రదేశ్లో యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత దిలీప్ సంఘ్వీ నిన్న సీఎం...
