For Money

Business News

ECONOMY

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఇవాళ భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 44 పైసలు నష్టపోయి రూ.76.32 వద్ద ముగిసింది....

కరోనా మహమ్మారి ప్రవేశం తరవాత మొట్ట మొదటిసారిగా ఓ ప్రధాన దేశం వడ్డీ రేట్లను పెంచింది. కరోనా తరవాత అనేక దేశాలు భారీ ఎత్తున ఉద్దీపన ప్యాకేజీలు...

కరోనా సమయంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని చాలా తొందరగా ముగించాలని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయించింది. జనవరి నుంచి ప్రతి నెల 1500 కోట్ల...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహిత పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌లో కార్మిక శాఖకు చెందిన ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌...

దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే, వెంటనే మళ్లీ ధ్రువీకరణ (రీ వెరిఫికేషన్‌) చేయాలని... టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్ల శాఖ...

రెపొ, రివర్స్‌ రెపో రేట్లను ఇపుడున్న స్థాయిలోనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్ణయించింది. మూడు రోజుల చర్చల తరవాత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)...

ఆర్‌బీఐ పరపతి విధానాన్ని ఇవాళ ఉదయం పది గంటలకు ప్రకటిస్తారు. 12 గంటలకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడుతారు.మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం...

ఒమైక్రాయాన్‌ భయాలు తగ్గడంతో క్రూడ్‌ దూసుకుపోతోంది. ఈ ఒక్క రేజే అంతర్జాతీయ మార్కెట్‌ క్రూడ్‌ నాలుగు శాతంపైగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 76.12 డాలర్ల...

మారుతీ కంపెనీ తన వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించడంతో టాటా మోటార్స్‌, హోండా, రెనో వంటి కంపెనీలు కార్ల ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. ముడిపదార్థాల ధరలు...