దేశంలో క్రెడిట్కార్డు వినియోగం బాగా పెరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా క్రెడిట్ కార్డుల ద్వారా నెలలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్తో...
ECONOMY
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల్లో 9 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియా, కొలరాడొ,...
ఆంధ్రప్రదేశ్ రైతులు నెలకు రూ. 10,480 చొప్పున సంపాదిస్తుండగా, తెలంగాణలోని రైతులు సగటున నెలకు రూ. 9,403 సంపాదిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా రైతుల సగటు ఆదాయం...
ఏటీఎంలో పరిమితికి మించి చేసే లావాదేవీలపై విధించే ఛార్జీలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. ఇలా చార్జీలు పెంచేందుకు ఆర్బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. ఏటీఎమ్ల వద్ద...
ఒమైక్రాన్ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. డాలర్ కూడా బలహీనంగా ఉంది. నెల రోజుల్లో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్...
కరనా తాజా వేరియంట్ ఒమైక్రాన్ కేసు అమెరికాలో నమోదైంది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తికి ఒమైక్రాన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ 22న అతను దక్షిణాఫ్రికా నుంచి...
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్పై విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్రం తెలిపింది. దీంట్లో...
ఉదయం నుంచి చాలా మార్కెట్లు కోలుకుంటున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఇవాళ 5 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. గత శుక్రవారం ఆయిల్ 10 శాతంపైగా క్షీణించిన విషయం...
కరోనా తొలిసారి దాడి చేసినప్పటి ఫీలింగ్ ఇపుడు మార్కెట్లో కన్పిస్తోంది. దాదాపు అన్ని రకాల మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. శాస్త్రవేత్తలకు కూడా కరోనా కొత్త వేరియంట్పై స్పష్టమైన అవగాహన...
