For Money

Business News

1 నుంచి ATM విత్‌డ్రా ఛార్జీలు పెంపు?

ఏటీఎంలో ప‌రిమితికి మించి చేసే లావాదేవీల‌పై విధించే ఛార్జీలు వ‌చ్చే నెల నుంచి పెరగనున్నాయి. ఇలా చార్జీలు పెంచేందుకు ఆర్బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. ఏటీఎమ్‌ల వ‌ద్ద ఉచిత ప‌రిమితిని దాటి లావాదేవీలు నిర్వహిస్తే జ‌న‌వ‌రి 1, 2022 నుంచి లావాదేవీ రుసుము రూ. 21+జీఎస్‌టీ వ‌ర్తిస్తుంద‌ని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇంకా సమయం ఉన్నందున… మున్ముందు ఇతర బ్యాంకులు కూడా ఈ చార్జీలు పెంచే అవకాశముంది.