For Money

Business News

ఢిల్లీలో ఆఫీసులు మూసివేత

ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ సర్వీసులు మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది.మినహాయించిన కేటగిరీకి చెందిన ప్రైవేట్‌ కంపెనీలు మినహా … మిగిలిన ఆఫీసులు మూసివేయాలని ఆదేశించింది.అన్ని రెస్టారెంట్లు, బార్లు బంద్‌. కేవలం ఆహారపదార్థాలను హోం డెలివరి, టేకవేస్‌ ద్వారా అందించే రెస్టారెంట్లకు మాత్రమే అనుమతి.