For Money

Business News

ECONOMY

జీఎస్టీ రేట్లలో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల జీఎస్టీ రేట్లు మరింత పెరగనున్నాయి. ఇపుడు నాలుగు రేట్లు అమలు చేస్తున్నారు. ఆహార...

భారత్‌ బయోటెక్‌ పిల్లల కోసం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌కు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO)కు చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (SEC)...

సరిగ్గా 4 వారాల క్రితం సెప్టెంబర్‌ 7వ తేదీన ఒక్కో యూనిట్‌ను రూ.3.4లకు కరెంటును కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు రూ. 20లు చెల్లించాల్సి వస్తోంది....

ఏపీలో విద్యుత్ సంక్షోభం రోజు రోజుకీ ముదురుతోంది. స్పాట్‌ మార్కెట్‌లో కరెంటు కొనుగోలు చేసేందుకు నిధులు సమస్య ఉండటంతో కోతలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో...

మన దగ్గర బొగ్గు ఉంది. విద్యుత్తు‌ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అయితే విద్యుత్‌ సంక్షోభం ఎందుకు వచ్చింది? దాదాపు ఆరు నెలలుగా సంక్షోభం క్రమంగా ముసురుకుంటున్నా...

ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ పురస్కారం లభించింది. ఆర్థిక వేత్తలు డేవిడ్‌ కార్డ్‌ జొషువ ఆగ్రిస్ట్‌, గుడూ ఇంబన్స్‌కు ఈ ఏడాది పురస్కారం దక్కింది....

పండుగల సీజన్‌లో వంటనూనెల ధరలు మండుతున్నాయి. ముఖ్యంగా ఆవనూనె ధర ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పెరిగింది. ఆవనూనె సగటు ధర కిలోకు రూ. 184.15లకు చేరినట్లు ప్రభుత్వమే...

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తయినందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు...

ఇంధన సంక్షోభం, విద్యుత్‌ ధరలపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు....