For Money

Business News

ECONOMY

గత కొన్ని రోజులుగా మీడియా దాస్తున్న పచ్చి నిజం ఇపుడు.. దాచలేని స్థాయికి చేరింది. చైనా విద్యుత్ సంక్షోభం ఆ దేశాన్నే కాదు... భారత్‌ దేశాన్ని తీవ్ర...

కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న సంఖ్య పెరుగుతుండటంతో టీసీఎస్‌ ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్‌ను పెంచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని కంపెనీ వెల్లడించింది. ఈ...

ఆన్‌లైన్‌లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్‌ లావాదేవీల పరిమితిని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) పెంచింది. ఇవాళ పరపతి విధానం ప్రకటిస్తూ ... ప్రస్తుతం ఐఎంపీస్‌...

ఫోర్బ్స్‌ ఇండియా భారత కుబేరుల జాబితాలో మళ్ళీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నంబర్‌ వన్‌ స్థానాన్ని పొందారు. 9,270 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.86...

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం పరపతి విధాన సమీక్షను వెల్లడించనుంది మానిటరీ పాలసీ కమిటీ (పీపీసీ) సమావేశం బుధవారమే ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయంగా...

ఈనెల 15వ తేదీ నుంచి భారత్‌ సందర్శించేందుకు విదేశీ టూరిస్టులకు ప్రభుత్వం అనుమతించింది. వీరు చార్టెడ్‌ ఫ్లైట్స్‌లోనే రావాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ కమర్షియల్‌ విమానాల్లో రావాలనుకునే వారు...

దేశంలో చమురు ధరలు రికార్డు స్ధాయిలో పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. తాజాగా గురువారం మరోమారు సామాన్యడిపై భారం...

టెలికాం రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా నేరుగా టెలికాం రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష...

భారత స్టాక్‌ మార్కెట్‌లో 'బిగ్‌ బుల్‌'గా పేరొందిన రేర్‌ ఎంటర్‌ప్రైజస్‌ అధినేత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆయన సతీమణి రేఖ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు....