జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ పెగాసస్ను కొనుగోలు చేసినట్లు టీడీపీ అధ్యక్షుడు, త్వరలోనే సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్న చంద్రబాబు అనుమానిస్తున్నారు. తమ...
FEATURE
మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కీలక నిర్ణయాలు తీసుకోని మోడీ ప్రభుత్వం ఈసారి...
మూడోసారి మోడీ ప్రభుత్వం ఇవాళ కొలువుతీరనుంది. ఇవాళ సాయంత్రం 7.15 నుంచి 8.00 వరకు దాదాపు 45 నిమిషాలపాటు ప్రధాని మోడీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకరించనుంది....
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు కాస్సేపటి క్రితం పూర్తయ్యాయి. రామోజీరావు స్వయంగా డిజైన్ చేసి నిర్మించుకున్న స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తెలుగు...
రేపు ఆర్బీఐ తన పరపతి విధానాన్ని ప్రకటించింది. నిన్నటి నుంచి ఆర్బీఐ ఎంపీసీ భేటీ నిర్వహిస్తోంది. భేటీ వివరాలను రేపు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్...
మూడోసారి ప్రధాన మంత్రిగా మోడీ ఈనెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.రేపు అంటే జూన్ 7వ తేదీన బీజేపీ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ...
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో మన స్టాక్ మార్కెట్లు నిన్న భారీగా క్షీణించాయి. ఇవాళ రికవరీ బాట పట్టాయి. మిత్ర పక్షాల అండతో మరోసారి...
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,300 వద్ద, రెండో మద్దతు 21,080 వద్ద లభిస్తుందని, అలాగే 22,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,600 వద్ద...
ప్రధాని మోడీకి, అదానీ గ్రూప్నకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయని జనం నమ్మారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ లోక్సభ ఫలితాలు వెల్లడైన తరవాత ఆయన...
ఎగ్జిట్ పోల్స్లో మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని రావడంతో స్టాక్ మార్కెట్లు వెర్రెత్తిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలు, బ్యాంకులు షేర్లు ఆకాశమే హద్దుగా...