For Money

Business News

FEATURE

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గూగుల్‌ డేటా సెంటర్‌ వైపు మరో అడుగు పడింది. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో రానున్న గూగుల్‌ డేటా సెంటర్‌కు...

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాస్‌ పటేల్‌ ఉద్వాసన ఖాయమని వైట్‌ హైజ్‌ వర్గాలు అంటున్నాయని ప్రముఖ పత్రిక ద అట్లాంటిక్‌ ఓ వార్త రాసింది. అనేక మంది మంత్రులు,...

ఇరాన్‌ యుద్ధం అమెరికా రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్‌ జానాదరణ నానాటికి పడిపోతోంది. ఈ మొత్తం వ్యవహారం కలగాపులం కావడంతో...

గతవారం పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన సాయి పేరంటరల్‌ కంపెనీ షేర్లు ఇవాళ లాభాలతో లిస్టయ్యాయి. ఈ కంపెనీ ఒక్కోషేర్‌ను రూ. 392లకు అలాట్‌ చేయగా,...

మార్కెట్‌ భారీ నష్టాలతో ప్రారంభమైంది. గిఫ్ట్‌ నిఫ్టి సూచించిన దానికన్నా అధిక నష్టంతో నిఫ్టి మొదలైంది. ఆరంభంలోనే సోమవారం నాటి కనిష్ఠస్థాయి 22,283ని బ్రేక్‌ చేసింది. ఒకదశలో...

మన మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. నిన్నటి లాభాలు ఇవాళ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయే ఛాన్స్‌ ఉంది. ఇరాన్‌పై భీకర దాడి ఉంటుందని ట్రంప్‌ ప్రకటనతో...

తిక్కలోడు ట్రంప్‌... అని ఊరికే అన్లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు ప్రపంచ ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఇరాన్‌ ఆయిల్‌పై కన్నేసిన ట్రంప్‌...ఇపుడు...

ఇరాన్‌లో తమ లక్ష్యం పూర్తి కావొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇవాళ ఆయన వాషింగ్టన్‌లోని క్రాస్‌ హాల్‌ నుంచి అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు....

ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ‘ఆర్టెమిస్‌-2’ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. నలుగురు వ్యోమగాములతో ఉన్న ‘ఓరియన్‌’ రాకెట్‌.. చంద్రునికి అత్యంత సమీపంగా వెళుతుంది. ఈ రాకెట్‌లో...