For Money

Business News

FEATURE

తనకున్న నోడల్‌ ఖాతాలు/ ఎస్క్రో ఖాతాలను ప్రైవేట్‌ రంగ బ్యాంకు యాక్సిస్‌ బ్యాంక్‌కు మార్చుతున్న పేటీఎం వెల్లడించింది. పేటీఎం ద్వారా డిజిటల్‌ చెల్లింపులు స్వీకరిస్తున్న మర్చంట్‌ బ్యాంకర్లు...

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌కు ఆర్బీఐ మరో 15 రోజులు గడువు ఇచ్చింది. పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ నోడల్‌ అకౌంట్స్‌ను ఫిబ్రవరి 29లోగా పూర్తి చేయాలని ఆర్బీఐ ఆంక్షలు...

స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ముగిసింది. లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నా.. తరవాత కోలుకుని స్థిరంగా ముగిసింది. ఇటీవల బాగా పెరిగిన ఐటీ, ఫైనాన్షియల్‌ షేర్లలో లాభాల...

అయోధ్యలో ఇవాళ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీంతో అయోధ్యకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నారు. అయోధ్య అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించే కార్యక్రమాన్ని ఇప్పటికే...

గత రెండేళ్ళ నుంచి ఎన్నో ఆటుపోట్లకు గురైన జీ, సోనీ డీల్‌ ఎట్టకేలకు విఫలమైంది. మీడియాలో వస్తున్న వార్తలు దీంతో నిజమయ్యాయి. జీ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని...

అమెరికా మార్కెట్లు రాత్రి నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజలుగా పెరుగుతూ వచ్చిన ఎకనామీ షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. డౌజోన్స్‌ అర శాతంపైగా నష్టపోయింది. ఇక...

రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్స్‌ కంపెనీ నిరాశాజనక పనితీరును కనబర్చింది. డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే...

గత రెండు సెషన్‌లో వచ్చిన ఐటీ షేర్ల బూమ్‌తో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చరిత్ర సృష్టించాయి. నిఫ్టి తొలసారి 22000 స్థాయిని దాటింది. అలాగే బీఎస్‌ఈ సెన్సెక్స్...

డిసెంబర్‌ నెలలో అమెరికా ద్రవ్యోల్బణం మార్కెట్‌ అంచనాలను మించింది. 0.3 శాతం పెరిగింది. దీంతో డాలర్‌ కాస్త బలపడగా... ఈక్విటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మూడు...