అమెరికా మార్కెట్లు రాత్రి నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజలుగా పెరుగుతూ వచ్చిన ఎకనామీ షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. డౌజోన్స్ అర శాతంపైగా నష్టపోయింది. ఇక...
FEATURE
రిలయన్స్ గ్రూప్నకు చెందిన జియో ఫైనాన్షియల్స్ కంపెనీ నిరాశాజనక పనితీరును కనబర్చింది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే...
గత రెండు సెషన్లో వచ్చిన ఐటీ షేర్ల బూమ్తో స్టాక్ మార్కెట్ సూచీలు చరిత్ర సృష్టించాయి. నిఫ్టి తొలసారి 22000 స్థాయిని దాటింది. అలాగే బీఎస్ఈ సెన్సెక్స్...
డిసెంబర్ నెలలో అమెరికా ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాలను మించింది. 0.3 శాతం పెరిగింది. దీంతో డాలర్ కాస్త బలపడగా... ఈక్విటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మూడు...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఉ ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
కేవలం నాలుగుళ్ళలో 11 రెట్ల లాభాలు తన ఇన్వెస్టర్లకు అందించిన పాలిక్యాబ్ షేర్లు ఇవాళ చుక్కలు చూపింది. 2019 ఏప్రిల్లో రూ. 538 వద్ద ఈ కంపెనీ...
నిఫ్టి ఇవాళ పరిమిత లాభాల్లో ముగిసింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కావడంతో నిఫ్టి ఆరంభం నుంచి స్తబ్దుగా ఉంది. మిడ్ సెషన్ తరవాత అంటే పొజిషన్స్...
భారత ఐటీ కంపెనీల పనితీరు నిరాశాజనకంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికా మాంద్యంతో పాటు ఏఐ దెబ్బ ఐటీ కంపెనీలపై బాగా కన్పిస్తోంది. సెప్టెంబర్తో ముగిసిన...
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను టీసీఎస్ ప్రకటించింది. ఈ త్రైమాసికం సాధారణంగా ఐటీ కంపెనీలకు పేలవంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు సంవత్సరాంతపు...
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,500 వద్ద, రెండో మద్దతు 21,410 వద్ద లభిస్తుందని, అలాగే 21,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,800 వద్ద...