For Money

Business News

FEATURE

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 22900 పాయింట్లను తాకింది.ఇపుడు 552 పాయింట్ల లాభంతో 22884 పాయింట్ల వద్ద...

భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రముఖ ఈక్విటీ రీసెర్చి సంస్థ CLSA సిఫారసు చేసింది. ఏఐ, డేటా సెంటర్లలో భారీ పెట్టబడులతో ప్రవేశిస్తున్న భారతీ ఎయిర్‌టెల్‌...

వివిధ కంపెనీల పలు కీలక అంశాలకు సంబంధించిన వార్తలు ఇవి. ఈ వార్తల ప్రభావం షేర్‌ ధరలపై ప్రభావితం చేసే అవకాశముంది. Aurobindo Pharma: షేర్ల బైబ్యాక్‌...

ఇరాన్‌ నుంచి తమ సైన్యం వైదొలగేందుకు సిద్ధమని, రెండు లేదా మూడు వారాల్లో యుద్ధం ముగిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటనతో వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాలతో ముగిసింది. ముఖ్యంగా...

తమ లక్ష్యం నెరవేరిందని, ఇక తాము ఇరాన్‌ నుంచి వైదొలుగుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. నిన్న రాత్రి ఆయన ఓవర్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై...

గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌కు నగర శివార్లలోని మామిడిపల్లె వద్ద ఎకరా రూ. 40లకే కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని కాగ్ విమర్శించింది....

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా ట్వీట్‌ ఇపుడు ఆయిల్‌ మార్కెట్‌లోకలకలం రేపుతోంది. హర్ముజ్‌ జలసంధి విషయంలో తనతో కలిసి రాని మిత్ర దేశాలకు వార్నింగ్‌ ఇస్తూ...

ఏప్రిల్‌ 6వ తేదీలోగా ఇరాన్‌ రాజీకి రావాలని, హర్ముజ్‌ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డెడ్‌లైన్‌ విధించారు. లేకుంలే ఇరాన్‌ ఆయిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడి చేస్తామని...

ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా స్వస్తి పలికే అవకాశాలున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలకు వాల్‌స్ట్రీట్‌ చాలా పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపే అంశాన్ని తన అనుచరులతో...