రుణాల వసూలు కోసం థర్డ్ పార్టీ సంస్థలు అంటే మరో సంస్థ రికవరీ ఏజెంట్లను పంపొద్దని మహీంద్రా ఫైనాన్స్కు ఆర్బీఐ ఆదేశించింది. సాధారణంగా ఫైనాన్స్ కంపెనీ రుణాల...
CORPORATE NEWS
సుప్రీం కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందనే ఆశతో మొన్ననే రూ.325లను తాకింది ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి కూడా....
అమెరికా ఐటీ, టెక్ రంగంలో భారీ ఒత్తిడి వస్తోంది. అనేక కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. కరోనా సమయంలో అనూహ్య వ్యాల్యూయేషన్స్తో దూసుకుపోయిన...
హైదరాబాద్కు చెందిన దొడ్ల డెయిరీలో వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ భారీ పెట్టుబడి పెట్టింది. దొడ్ల డెయిరీలో 3.39 శాతం వాటాను రూ.106.38 కోట్లకు భారత్బయోటెక్...
హైదరాబాద్కు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రైట్స్ ఇష్యూ చేయాలని నిర్ణయించింది. కంపెనీ విస్తరణ కోసం ఈ నిధులను సమీకరించనున్నట్లు తెలుస్తోంది. నిన్న భేటీ అయిన కంపెనీ డైరెక్టర్ల...
మూన్లైటింగ్కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఘాటుగా స్పందించింది. ఒక కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీకి పనిచేయడాన్ని మూన్లైటింగ్ అంటారు. పలు ఐటీ కంపెనీలు...
బ్యాంకులకు రూ . 22,842 కోట్లు ఎగ్గొట్టిన ఏబీజీ షిప్యార్డ్ వ్యవస్ధాపక చైర్మన్ రిషి అగర్వాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అగర్వాల్ ఇతరులపై సీబీఐ ఇప్పటికే కేసు...
టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫు నుంచి...
2 జీ స్కామ్ మాదిరిగానే నీరా రాడియా టేపుల కుంభకోణానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులతో మీడియా లాబీయిస్ట్ నీరా రాడియ జరిపిన...
క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించే సదుపాయం ఇపుడు అనేక ఫిన్టెక్ కంపెనీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా పేటీఎంలో అద్దెను మీరు క్రెడిట్ కార్డుతో చెల్లించవచ్చు. దీనికి ఒక...
