For Money

Business News

CORPORATE NEWS

మోడీ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించి ప్రస్తుతం గూగుల్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా ఉన్న అర్చనా గులాటీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మే...

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)లో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ఉన్న వాటాను పవర్‌ గ్రిడ్‌ కొనుగోలు చేసే అవకాశముందని వార్తలు రావడంతో ఇవాళ ఆ షేర్‌ భారీగా...

పన్ను ఎగవేత ఆరోపణలపై రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్‌ 17 వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని...

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కంపెనీ గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై రూ. 21000 కోట్ల పన్ను విధిస్తూ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ షోకాజ్‌ నోటీసు జారీ...

కరోనా నియంత్రణకు వ్యాక్సిన్‌ తయారు చేసిన ఫైజర్‌ కంపెనీ సీఈఓ అల్బర్ట్‌ బోర్లా రెండోసారి కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తనకు కరోనా లక్షణాలు...

అక్టోబర్‌ 1వ తేదీన దేశంలో 5జీ సర్వీసులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఢిల్లీ ఇండియా మొబైల్‌...

ఇటీవల వంద శాతం వాటా కొనుగోలు చేసిన గంగవరం పోర్టును అదానీ పోర్టులో విలీనం చేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ రెండు కంపెనీల విలీనానికి ఎన్‌సీఎల్‌టీ...

వడ్డీ రేట్లు భారీగా పెరుగుతుండటంతో హౌసింగ్‌ షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల షేర్లు కూడా క్షీణిస్తున్నాయి. ఫెడ్‌ నిర్ణయం తరవాత...

తమ గ్రూప్‌లోని అన్ని మెటల్‌ కంపెనీలను టాటా స్టీల్‌ కంపెనీలో విలీనం చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. దీంతో గ్రూప్‌లోని టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌, టాటా...

దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌.. ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించే పని మొదలు పెట్టింది. తొలుత కొన్ని రోజులని.. ఆ తరవాత సీనియర్‌ ఉద్యోగులే అని...