రేపటి నుంచి దేశంలో 5జీ సేవలను రిలయన్స్ జియో ప్రారంభిస్తోంది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పాటు ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో రేపటి నుంచి...
CORPORATE NEWS
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజస్, సోని పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. అయితే కొన్ని షరతులను విధించినట్లు సమాచారం....
రిలయన్స్ జియో రూ. 15000లకే ల్యాప్టాప్ అందించనుంది. వచ్చే నెలలో ఈ ల్యాప్టాప్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. జియోబుక్ పేరుతో తీసుకురానున్న ఈ ల్యాప్టాప్ 4జీ ఆధారిత...
డిజిటల్ చెల్లింపుల రంగంలో సేవలు అందిస్తున్న బిల్డెస్క్ టేకోవర్ కోసం తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నెదర్లాండ్కు చెందిన ప్రోసస్ ఎన్వీ ప్రకటించింది. మరో పేమెంట్...
ఇవాళ సమావేశమైన 'నైకా' మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డు సమావేశం బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకుంది. ఇపుడున్న ఇన్వెస్టర్లకు 5:1 నిష్పత్తి బోనస్...
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం భారీగా పన్నలు విధించడంతోపాటు ఐటీ, ఈడీ అధికారులు దాడులు పెంచాయి. అనేక కంపెనీల్లో నిధులను విదేశాలకు తరలించినట్లు వెల్లడి అవుతోంది. దీంతో ఈడీ...
కరోనా సంక్షోభం, ద్రవ్యోల్బణ సంక్షోభం, ఇంధన ధరల సంక్షోభం... తాజాగా బ్యాంకింగ్ సంక్షోభం రానుందా అన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్...
దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఇండియా మెుబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
రైట్స్ ఇష్యూ జారీ చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. రైట్స్ ఇష్యూ ద్వారా వాటాదారులకు తమ వద్ద ప్రతి ఒక షేరుకు ఒక షేర్ను...
ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీ షియోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ. 5551.27 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది....
