హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ స్టేషన్ వద్ద వెస్ట్ జోన్ పోలీసులు రూ.2.5 కోట్ల నగదును పట్టుకున్నారు. హవాలా మార్గం ద్వారా ఈ నిధులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరుకు...
CORPORATE NEWS
ఉద్యోగుల ఎంపికలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వివక్ష చూపుతోందంటూ మళ్ళీ ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో ఇన్ఫోసిస్ మాజీ వైఎస్ ప్రెసిడెంట్ ప్రెజీన్ ఈ ఆరోపణలు చేశారు....
హీరో మోటోకార్ప్ విదా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇపుడు బుక్ చేసుకున్నవారికి డిసెంబర్...
ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వం, ఎల్ఐసీలు కలిసి 60.72 శాతం వాటా అమ్మేందుకు ప్రైవేట్ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. ఇవాళ్టి నుంచే బిడ్లు స్వీకరిస్తామని...
ఢిల్లీ మద్యం స్కామ్లో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నిజానికి కొన్ని పేర్లు ఫిర్యాదులో ఉన్నా... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒక్కో ఆధారంగా ముందుకు సాగుతోంది. ఇవాళ...
ప్రముఖ పారిశ్రామిక వేత్త టి సుబ్బరామిరెడ్డి కుటంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ తీసుకున్న రుణాలు చెల్లించడం విఫలమైందని కెనరా బ్యాంక్ తాజాగా...
దసపల్లా భూముల వ్యవహారంలో రోజుకో కొత్త వ్యవహారం బయటకు వస్తోంది. వివాదాస్పద భూములకు సంబంధించిన పత్రాలు ప్రభుత్వ శాఖల్లో జెట్ స్పీడుతో కదలుతుండగా... ఎంపీ విజయసాయి అల్లుడు...
ట్విటర్ కంపెనీని టేకోవర్ చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ట్విటర్కు ప్రతిపాదన పంపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది....
గాంబియాలో గత జులైలో దగ్గు మంది తాగి 66 మంది పిల్లలు మరణించారు. పిల్లలందరూ అయిదేళ్ళలోపువారే. వీరి మరణానికి కారణంగా భారత్కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ అనే...
టీసీఎస్ తరవాత ఇపుడు విప్రో కూడా తన ఉద్యోగులను ఆఫీసు నుంచే పనిచేయాలని అంటోంది. వారంలో నాలుగు రోజులు ఆఫీసు తెరచి ఉంటుందని... ఆ రోజుల్లో మూడు...
