For Money

Business News

CORPORATE NEWS

సెప్టెంబర్‌ నెలతో ముగిసి మూడు నెలల్లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మార్కెట్‌ అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల కాలంలో బ్యాంక్‌ రూ. 4302...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 42 శాతం తగ్గింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.19.04 కోట్ల...

రోల్స్‌ రాయిస్‌ తొలి ఎలక్ట్రిక్‌ కారును వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తెస్తోంది. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారు మాత్రం 2030లో వస్తుంది. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే...

అదానీ కుటుంబానికి చెందిన హార్మోనియా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అంబుజా సిమెంట్స్‌ 47.74 కోట్ల వార్లంటను జారీ చేసింది. ఒక్కోవారంటు ధర రూ. 417.87 కాగా.. వెంటనే...

కరోనా సమయంలో భారీగా ఉద్యోగులను చేర్చుకోగా.... ఇపుడు వొదిలించుకునే పనిలో ఉన్నాయి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు. ఇప్పటికే రెండు విడతలు ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్‌ తాజాగా మరో 1000...

బాలీవుడ్ పీవీఆర్‌ కంపెనీని దారుణంగా దెబ్బతీసింది. జూన్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ. 53.4 కోట్ల నికర లాభం ప్రకటించిన పీవీఆర్‌ కంపెనీ సెప్టెంబర్‌ నెలతో ముగిసిన...

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనకు ఉన్న వాటాలో సగం వాటాను బ్లాక్‌డీల్ ద్వారా ఇన్వెస్కో డెవలపింగ్‌ మార్కెట్స్ ఫండ్‌ విక్రయించనుంది. ఈ కంపెనీ ఫండ్‌కు 10.14 శాతం వాటా...

అమెరికా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్‌ను హెటిరీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజెర్లలో ఉన్న జాన్సన్‌ ప్లాంట్‌ను...

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలోని బిజినెస్‌ స్కూళ్లలో టాప్‌గా నిలిచింది. టాప్‌-100 ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ఎగ్జిక్యూటీవ్‌ ఎంబీఏ 2022 ర్యాంకుల్లో భారత్‌లో...

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ప్రవేశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అధికారికంగా ప్రకటించకున్నా... పలు టెక్‌ వెబ్‌సైట్లు ఈ ఫోన్‌ గురించి లేటెస్ట్‌ అప్‌డేట్స్‌...