ఎలాన్ మస్క్ వచ్చీ రాగానే ట్విటర్లో మార్పులు ప్రారంభించాడు. కొత్తగా ఎవరికైనా బ్లూ టిక్ కావాలంటే సబ్స్క్రిప్షన్ కింద 19.99 డాలర్లను చెల్లించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత...
CORPORATE NEWS
క్రెడిట్ లావాదేవీల నిర్వహణలో సంలచనం సృష్టించిన స్లైస్ (slice) తన సేవలను నవంబర్ 1 తేదీ నుంచి నిలిపివేయనుంది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల అనుగుణంగా తాము ఈ...
జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో మారుతీ సుజుకీ కంపెనీ రూ.2,112 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.486.9 కోట్లతో పోలిస్తే నికర లాభం...
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో యాప్ ద్వారా అందిస్తున్న ఆర్థిక సేవలను నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎంఐ...
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.1,112.80 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం...
పబ్లిక్ ఇష్యూ ధర నుంచి ఏకంగా 35 శాతం క్షీణించడంతో లబోదిబో అంటున్నారు ఎల్ఐసీ షేర్ హోల్డర్లు. వీరిని ఆదుకునేందుకు ఎల్ఐసీ నడుం బిగించినట్లు వార్తలు వస్తున్నాయి....
సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల్లో వేదాంత లిమిటెడ్ రూ. 37,351 కోట్ల టర్నోవర్పై రూ. 1808 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో...
అమెరికాలో ఐటీ, టెక్ షేర్లలో ఉన్న కోవిడ్ కొవ్వు కరిగిపోతోంది. కోవిడ్ తరవాత జనం భారీగా ఐటీ, టెక్ సేవలు బాగా వినియోగించడంతో వీటి షేర్లు భారీగా...
ట్విటర్ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన వెంటనే ఆ కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్ను తొలగించారు. పరాగ్తోపాటు ఆ కంపెనీలో ఉన్న ప్రధాన అధికారులందరినీ...
ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరీ సీడ్స్..రూ.125.6 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఈ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రూ....
