రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) లిమిటెడ్కు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కల్పించింది.1969లో ఈ సంస్థను నెలకొల్పారు. విద్యుత్ రంగంలో ఫైనాన్స్, డెవలప్మెంట్ రంగంలో ఈ కంపెనీ...
CORPORATE NEWS
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ రూ. 1110 కోట్లను సమీకరించింది. మోర్గాన్ స్టాన్లీ ఇండియా ప్రైమరీ డీలర్ నుంచి ఈ మొత్తం సమీకరించింది. ఈనెల 24వ తేదీన పలు...
ఈనెలలో కొత్తగా మార్కెట్లో వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ అమ్మకాలు ఆశాజనకంగా లేవు. దీంతో వీటి ఉత్పత్తి తగ్గించాలని యాపిల్ యోచిస్తోందని బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది....
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్లో అతి తక్కువ ధరకు కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. టాటా టియాగో ఈవీ ప్రారంభం ధర రూ. 8.49...
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ (38)ను ఇవాళ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ...
అక్టోబర్ 1వ తేదీన 5జీ సర్వీసులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీంతో మార్కెట్లో ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు అందించే సేవలు, చార్జీల కోసం వినియోగదారులు...
ప్రపంచంలోనే అత్యంత ధనువంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ఆ స్థానాన్ని కోల్పోయారు. గతంలో రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్...
అమరరాజా బ్యాటరీస్ షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు ఎపుడూ ఈ తలనొప్పి ఉండేదే. సొంత కంపెనీలను భారీ వ్యాల్యూయేషన్స్కు కొనుగోలు చేయడం ఈ కంపెనీ రివాజు. ప్రభుత్వం నుంచి...
కొత్తగా డిజైన్ చేసిన ఎస్యూవీ కారు 'గ్రాండ్ విటారా'ను మారుతీ సుజుకీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.10.45 లక్షలు. స్మార్ట్ హైబ్రీడ్ ఎస్యూవీ...
శాంసంగ్ కంపెనీ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా వీసా క్రెడిట్ కార్డును విడుదల చేశాయి. ఈ కార్డు ద్వారా శాంసంగ్ ఉత్పత్తుల కొంటే... 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది....
