For Money

Business News

CORPORATE NEWS

ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ (పీసీఏ) ఫ్రేమ్‌ వర్క్‌ నుంచి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆర్బీఐ మినహాయించింది. ఇప్పటి వరకు పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్న బ్యాంక్‌ ఇదొక్కటే....

ఇటీవల హోల్‌సిమ్‌ కంపెనీ నుంచి గుజరాత్‌ అంబుజా, ఏసీసీ కంపెనీలలో మెజారిటీ షేర్లను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 1300 కోట్ల డాలర్లను (సుమారు...

పండుగల సీజన్‌ దగ్గర పడటం, మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉండటంతో ఫుట్‌ వేర్‌ రంగానికి చెందిన అనేక షేర్లు గత కొన్ని రోజులుగా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి....

మార్గదర్శి కేసులో ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు సుప్రీం కోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. హెచ్‌యూఎఫ్‌గా ఉంటూ ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం చట్టబద్ధమా...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఎస్‌బీఐ వీ కేర్‌ను అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం 2020...

ఓలా కంపెనీ దాదాపు 500 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సాఫ్ట్‌వేర్ టీములకు చెందిన‌ ఉద్యోగుల‌పై ఓలా వేటు వేయ‌వ‌చ్చని వార్తలు...

అత్యవసర సమయంలో వైఫై లేకుంటే... సెల్‌ డేటా లేకున్నా సమాచారం అందించేందుకు వీలుగా తన కొత్త ఫోన్‌లో ప్రత్యేక మోడమ్‌ను యాపిల్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఐఫోన్‌...

గత ఏడాది జపాన్‌ మార్కెట్‌లో విడుదలైన హోవర్‌ బైక్‌ అంటే ఎగిరే బైక్‌ ఇపుడు అమెరికా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం మిచిగాన్‌లో జరుగుతున్న డెట్రాయిట్‌ ఆటో షోలో...

ముంబైకు చెందిన పీఎస్‌ఎల్‌ గ్రూప్‌ కంపెనీకి చెందిన స్థావరాలపై ఇవాళ సీబీఐ దాడులు నిర్వహించింది. కెనరా బ్యాంకుకు రూ. 428.50 కోట్ల రుణలను ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి...