For Money

Business News

CORPORATE NEWS

అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల్లో నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు. ఇది ఫోర్బ్స్ పత్రిక వేసిన మదింపు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌....

ఢిల్లీ మద్యం కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈ వార్తలకు ఆమె స్పందిస్తూ... తనకు ఎలాంటి నోటీసు రాలేదని...

ఢిల్లీ మద్యం స్కామ్‌ విచారణలో భాగంగా వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలోని ఆయన ఆఫీసుతో...

తమ కంపెనీకి చెందిన క్లీన్‌ ఎనర్జీ, సివిల్‌ న్యూక్లియర్‌ విద్యుత్తు విభాగాలకు రూ.540 కోట్ల ఆర్డర్లు లభించినట్లు ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. క్లీన్‌ ఎనర్జీ విభాగంలో ఆర్డర్లు...

రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్‌ ఇచ్చింది. వడ్డీ రేట్ల పెంపు ఇంకా ఆర్బీఐ నిర్ణయం తీసుకోకముందే... ఎస్‌బీఐ వడ్డీ రేట్లను పెంచింది. రుణాలపై కనీస వడ్డీ రేటు...

ఇపుడు క్యాపిటల్‌ మార్కెట్‌లో బైజూస్‌ అకౌంటింగ్‌ మోసాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలను ఆడిట్‌ చేసేందుకు... ఆడిటింగ్‌ సంస్థ డెలాయిట్‌ హాకిన్స్‌ అండ్‌...

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టయ్యారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కేసులో సీబీఐ అధికారులు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్‌...

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేర్‌ హాస్పిటల్‌ మరోసారి చేతులు మారనుంది. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌ యాజమాన్యం టీపీజీ గ్రోత్‌ అనే సంస్థకు చెందిన ఎవర్‌కేర్‌ చేతిలో ఉంది....

బ్రహ్మాస్త్ర సినిమా ఎఫెక్ట్‌ భారీగా ఉంటోంది. సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో నిర్మాతలతో పాటు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న మల్టీప్లెక్స్‌ సినిమా షేర్లు కూడా భారీగా...

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌...