రిలయన్స్ జియో నుంచి జియో ఎయిర్ ఫైబర్ను ప్రారంభిస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ ఎం అంబానీ వెల్లడించారు. ఇవాళ ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ ఏజీఎం...
CORPORATE NEWS
జర్మనీకి చెందిన హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ కంపెనీ మెట్రో కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5600 కోట్ల బిడ్ వేసినట్లు తెలుస్తోంది. భారత మార్కెట్ నుంచి వైదొలగాలని...
వొడాఫోన్ ఐడియాకి చెందిన 2 కోట్ల మంది పోస్ట్పెయిడ్ కస్టమర్ల కాల్ డేటా వివరాల చోరీ జరిగిందని సైబర్ఎక్స్9 అనే సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది....
స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ వ్యాపరంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టిన జీరోదలో కస్టమర్ల సంఖ్య కోటీ దాటింది. జీరోద రాకముందు షేర్ మార్కెట్ ట్రేడింగ్ అత్యంత ఖరీదైన...
గ్రీన్ ఎనర్జి రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా ప్రవేశించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ల్యాంకో అమర్కంటక్ థర్మల్ పవర్ యూనిట్ను...
తమ కంపెనీలో 29.18 శాతం వాటా దక్కించుకున్న అదానీ గ్రూప్కు ఎన్డీటీవీ షాక్ ఇచ్చింది. తాము వాటా కొన్నామని, రెండు రోజుల్లో షేర్లను బదిలీ చేయాలని అదానీ...
రేవుల నుంచి నుంచి సిమెంట్ తదితర రంగాల్లో విస్తరించిన అదానీ గ్రూప్ చివరి మెడికల్ నుంచి టీవీ ఛానల్స్ వరకు వివిధ రంగాల్లో ప్రవేశిస్తోంది. తనకు నచ్చిన...
ప్రముఖ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్ ఎదుట పెద్ద పరీక్ష నిలిచింది. 2009లో తీసుకున్న రూ.400 కోట్లు రుణం బదులుగా ఆయన ఇవాళ ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను...
ఎన్డీటీవీలో వాటాను అమ్ముతున్నట్లు ప్రమోటర్లయిన తమకు గాని, తమ కంపెనీకి చెప్పలేదని ఎన్డీటీవీ తెలిపింది. ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్కు 29.18 శాతం వాటా ఉంది. ప్రణయ్ రాయ్,...
అదానీ గ్రూప్నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ ఎన్డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఎన్డీటీవీలో ప్రణయ్ రాయ్కు 29.18 శాతం వాటా...
