ఉదయం నుంచి ఇతర ఛానల్ కూడా పెద్దగా పట్టించుకోకున్నా... నంబర్ వన్ ఛానల్ ఎన్టీవీ మాత్రం ఫినిక్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీపై జరుగుతున్న ఐటీ దాడులపై...
CORPORATE NEWS
తన ట్రస్ట్ చీఫ్గా డీమార్ట్ అధినేత, మరో ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాధాకృష్ణ దమానీకి రాకేష్ ఝున్ఝున్వాలా అప్పగించారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి....
తొలుత విప్రో, తరవాత టీసీఎస్.. ఇపుడు ఇన్ఫోసిస్ వంతు. జూన్తో ముగిసే త్రైమాసానికి ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్ పేలో కోత విధించినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. తన ఉద్యోగులకు...
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రైమ్ లెండింగ్ రేటు (PLR)ను అర శాతం పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజా పెంపుతో...
డీబీ పవర్ను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. రూ.7,017 కోట్లకు ఈ డీల్ కుదిరినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించనుంది....
అంబుజా సిమెంట్, ఏసీసీ కంపెనీల వాటాదారులకు అదానీ గ్రూప్ నుంచి ఓపెన్ ఆఫర్ రానుంది. గత మే నెలలో అంబుజా సిమెంట్లో 63 శాతం వాటాను హోలిసిమ్...
‘కేరళ సవారీ’ పేరిట దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆన్లైన్ ట్యాక్సీ సేవలు కేరళలో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిన్న ఈ...
భారత రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 300 టికెట్ల బుకింగ్ కౌంటర్లను మూసివేయాలని నిర్ణయించింది. వీటిని దశలవారీగా మూసివేస్తారని జీ...
ఎస్బీఐకి చెందిన ఓ బ్రాంచి నుంచి రూ. 11 కోట్ల నాణేలు మాయం అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇవాళ 25 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది....
థర్డ్ జనరేషన్ ఆల్టో కే10 కారును మారుతీ సుజుకీ ఇవాళ మార్కెట్లో ప్రవేశ పెట్టింది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)...
