For Money

Business News

CORPORATE NEWS

డిజిటల్‌ మార్కెటింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ బ్రైట్‌కామ్‌ గ్రూప్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.277.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....

రుణాలపై తాను విధించే పన్నును ఎస్‌బీఐ ఇవాళ పెంచింది. అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను 0.2 శాతం పెంచుతున్నామని, ఇవాళ్టి నుంచి కొత్త రేట్లు అమల్లోకి...

ఎక్కువ రోజులు బతకడం కాదు. బతికినన్ని రోజులు గొప్పగా జీవించాలి- ఈ ఫిలాసఫీని బాగా నమ్మేవారు స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా. ఇవాళ ఆయన మృతి...

రాకేష్‌ఝున్‌ఝున్‌వాలా నేటి తరం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లకు హీరో. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత స్టాక్‌ మార్కెట్‌ మార్కెట్‌ బూమ్‌తో రాకేస్‌ ఝున్‌ ఝున్‌...

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా మృతి (62) చెందారు. ఇవాళ ఉదయం 6.45 గంటలకు ఆయనను బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు...

అంబుజా‌, ఏసీసీ సిమెంట్‌ కంపెనీల్లో స్వీడన్‌ కంపెనీ హోలిమ్స్‌కు చెందిన నియంత్రిత వాటాను అదానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్‌కు కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌...

బెంగళూరుకు చెందిన మంత్రి గ్రూపునకు చెందిన రూ. 300.7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది.‘మంత్రి సెరెనిటీ’ ‘మంత్రి వెబ్ సిటీ’ ‘మంత్రి...

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనకు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డులు ఏప్రిల్‌ నెలలో...

బెంగళూరుకు చెందిన లోన్‌ యాప్‌ కంపెనీ ఎల్లో ట్యూన్‌ టెక్నాలజీస్‌ కంపెనీకి చెందిన రూ. 370 కోట్ల నిధులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది....

ఫేస్‌బుక్‌కు అమెరికా టీనేజర్ల (13 నుంచి 17 ఏళ్ళ వయస్కులు)లో ఆదరణ తగ్గుతోంది. మామూలుగా కాదు. మార్క్‌ జూకర్‌బర్గ్‌కు షాక్‌ తగిలేలా తగ్గింది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...