For Money

Business News

CORPORATE NEWS

ఇటీవల కోలుకుంటున్న పేటీఎం షేర్‌కు షాక్‌ తగిలింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర నష్ఠాలు మరింత పెరిగాయి. ఈ మూడు నెలల్లో కంపెనీ నికర నష్టాలు...

కిషోర్‌ బియాని ఆధ్వర్యంలోని ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ లెక్కల ఖాతాల విషయంలో స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది.ఆర్థిక విషయాలకు సంబంధించి కంపెనీ...

మాక్వరీ ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ టోల్‌ రోడ్డు విభాగాన్ని అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేసింది. ఈ డీల్‌ విలువ రూ.3,110 కోట్లు గుజరాత్‌...

5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించిన 24 గంటలలోనే రిలయన్స్‌ జియోకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలయన్స్‌ జియో...

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండిగో కంపెనీ నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. జెట్‌ఫ్యూయల్‌ ధర పెరగడంతో పాటు డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడంతో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం...

ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. భాగస్వామ్య సంస్థలతో నెట్‌వర్క్‌కు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 5జీ సేవలను పూర్తి...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా రూ.7,297 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే మార్చితో ముగిసిన...

తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని యోచిస్తున్నారు స్పైస్‌ జెట్‌ యజమాని అజయ్‌ సింగ్‌. ప్రస్తుతం ఈ కంపెనీలో అజయ్‌ సింగ్‌కు 60 శాతం వాటా ఉంది....