For Money

Business News

CORPORATE NEWS

హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ట్రై కలర్‌ కంపెనీపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 16 చోట్ల...

ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఇండిగో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వీట్‌ 16’ పేరిట వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కేవలం...

అరబిందో ఫార్మాకు అమెరికా ఎఫ్‌డీఏ కష్టాలు ఇంకా తొలగినట్లు లేదు. అమెరికాలో ఓ ప్లాంట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ప్లాంట్‌ను ఏకంగా మూసేసింది కంపెనీ....

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీగా ప‌ని చేసి రిటైర్‌ అయిన ఆదిత్య పూరీ త్వర‌లో `ఎస్‌`బ్యాంక్ డైరెక్టర్‌గా నియ‌మితులు అవుతారని వార్తలు...

జొమాటొ కంపెనీలో తనకు ఉన్న వాటాను ఊబర్‌ విక్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జొమాటో ఈక్విటీలో 7.8 శాతం వాటా ఊబర్‌కు ఉంది. ఇవాళ బ్లాక్‌ డీల్‌ కింద...

గోవా బార్‌ వ్యవహారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. చనిపోయిన వ్యక్తి పేరుతో బార్‌ లైసెన్స్‌ తీసుకుని.. అక్కడ మంత్రి కుమార్తె బార్‌...

గోవాలోని సిల్లీ సోల్స్‌ గోవా కేఫ్‌ అండ్‌ బార్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ బార్‌తో స్మృతి ఇరానీ కమార్తెకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ......

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ బంపర్‌ ఫలితాలను ప్రకటించి మార్కెట్‌ను ఆశ్చర్యపర్చింది. మార్కెట్‌ అంచనాలను మించి నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 4,169...

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కంపెనీ పనితీరు మెరుగు పడింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం సగానికి తగ్గగా కంపెనీ టర్నోవర్‌ 67 శాతం పెరిగింది....