హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో ఫ్లాట్ల పేరుతో మాయమాటలు చెప్పి రూ. 1,500 కోట్లు కొల్లగొట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా అధినేత బూదాటి లక్ష్మీనారాయణ...
CORPORATE NEWS
హౌసింగ్ రుణాల మార్కెట్లో రారాజు అయిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను పెంచింది. తమ రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచినట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. దీంతో గృహ రుణాలపై...
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది...
విశాఖపట్నం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వైఎస్ కుటుంబం ప్రకటించింది. విశాఖలో రాజధాని కార్యాలయాలు వస్తాయని ప్రకటించిన భీమిలి మండలం కాపులుప్పాడలో వైఎస్ ఫ్యామిలీ ప్రాజెక్టును...
హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో ఫ్లాట్ల పేరుతో మాయమాటలు చెప్పి రూ. 1,500 కోట్లు కొల్లగొట్టారని... సాహితీ శ్రావణి ఎలైట్ బాధిత సంఘం అంటోంది. తమ సొమ్ము వెనక్కి...
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు చెందిన రూ 110 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. దీంతో ఇప్పటి వరకు కార్వా గ్రూప్నకు చెందిన...
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీని ఓలా సంస్థ తాత్కాలికంగా ఆపేసింది. ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం ఉత్పత్తి ఆపినట్లు కంపెనీ అంటున్నా... డిమాండ్ లేకపోవడం వల్లే నిలిపివేశారని మార్కెట్లో వార్తలు...
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,992 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడంతో మార్జిన్లు భారీగా...
జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో మెట్రో బ్రాండ్స్ కంపెనీ అద్భుత పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్నాలిడేటెడ్గా చూస్తే రూ. 507.9 కోట్ల టర్నోవర్పై రూ....
మార్చి-జూన్ మధ్య కాలంలో భారత్లో తమ కంపెనీ ఆదాయం రెట్టింపు అయినట్లు యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. కంపెనీ నిన్న ప్రపంచ వ్యాప్త త్రైమాసిక...
