ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది....
CORPORATE NEWS
దేశంలో తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ XC40 రీఛార్జ్ను మార్కెట్లోకి విడుదల విడుదల చేసింది. ఈ కారు ధర రూ.55.9 లక్షలు (ఎక్స్ - షోరూమ్) బెంగళూరు...
టెక్ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోంది. టర్నోవర్లు పెరిగినా అనేక కంపెనీల నికర లాభం తగ్గుతోంది. తాజాగా టెక్ మహీంద్రా ఫలితాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో కెనరా బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ కాలానికి గాను స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్ పనితీరు మార్కెట్ వర్గాల అంచనాలను అధిగమించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.7199 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్ అంచనా...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ అద్భుత ఫలితాలను సాధించింది. గత ఏడాదితో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 91 శాతం పెరిగి రూ.4125 కోట్లకు చేరింది....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎస్ బ్యాంక్ రూ.314.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్యాంక్ నికర...
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ .2,071.15 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్...
మధ్యలో ఉద్యోగం మానేస్తున్నవారి సంఖ్య ఇన్ఫోసిస్లో కూడా అధికంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా పెరిగింది కూడా. ఐటీ కంపెనీలో టీసీఎస్ తరవాత రెండో స్థానంలో...
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. కాకపోతే మరీ నిరుత్సాహకరంగా మాత్రం లేవు. జూన్నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 5360 కోట్ల నికర...
