For Money

Business News

CORPORATE NEWS

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైండ్ ట్రీ కంపెనీ రూ.471.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.343.4 కోట్లతో...

తమ బ్రాండ్‌ ఉత్పత్తులను రాయమని డాక్టర్లకు కమీషన్లు ఆశగా చూపడం ఫార్మా రంగంలో ఎపుడూ ఉన్నదే. కాని ఏకంగా రూ. 1000 కోట్ల బహుమతులను ఆఫర్‌ చేసింది...

చైనా మొబైల్ కంపెనీ ఒప్పో రూ. 4389 కోట్ల మేర‌కు క‌స్టమ్స్ డ్యూటీ ఎగ‌వేత‌కు పాల్పడినట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు. ఒప్పో భార‌త్ స‌బ్సిడ‌రీ ఒప్పో మొబైల్స్...

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నా.. నికర లాభం విషయం కంపెనీ నిరాశపర్చింది. గత ఏడాది ఇదే కాలంతో...

ఎడుటెక్‌ కంపెనీ బైజూస్‌ మరోసారి కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభంలో ఉందని, అందుకే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిందని వార్తలు వచ్చాయి. అయితే...

డీమార్ట్‌ స్టోర్ల నిర్వహిస్తున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన తొలి త్రైమాసికంలో నికర లాభం...

4400 కోట్ల డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు మస్క్‌ ప్రకటించడంతో ట్విటర్‌ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. డీల్‌ను పూర్తిచేసేందుకు టెస్లా సీఈవోపై...

రాష్ట్రంలో తమ బినామీ కంపెనీల ద్వారా మద్యం వ్యాపారం చేసి ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ ప్రభుత్వం అమ్ముతున్నది విషపు మద్యమేనని ఆరోపిస్తూ...తమ బినామీ కంపెనీల...

ఉద్యోగుల విషయంలో ఐటీ కంపెనీలు ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో టీసీఎస్‌ను చూస్తే తెలుస్తోంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీలో తొలి సారి ఉద్యోగుల సంఖ్య...

పలు కంపెనీలకు పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో రేజర్‌ పే, పైన్‌ ల్యాబ్స్‌ కూడా ఉన్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. పేమెంట్‌...