For Money

Business News

CORPORATE NEWS

ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఊహించిన స్థాయిలో వ్యాపారాలు లేకపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వంతో భారీ డీల్‌ కుదుర్చుకున్న...

ప్రధానిగా మోడీ పదవీ బాధ్యలు చేపట్టిన తరవాత అదానీ గ్రూప్‌ ప్రస్థానం అందరికీ తెలిసిందే. దేశంలో అత్యంత ఐశ్వరవంతుడిగా అదానీ ఎదిగారు. ఇపుడు మళ్ళీ ముకేష్‌ అంబానీ...

బ్రెజా మోడల్‌ కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో ప్రవేశ పెట్టి మారుతీ సుజుకి. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభించనున్నది. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన...

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో ఆఫీసులను అద్దెకు ఇవ్వనున్నారు. 49 మెట్రో స్టేషన్లలో దాదాపు 4 లక్షల చదరపు అడుగుల స్థలంలో వీటిని అభివృద్ధి చేశారు. 49 స్టేషన్లలో...

ఐటీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఆర్జించిన హైదరాబాద్‌ ఇపుడు క్రీడల్లో కూడా రాణిస్తోంది. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున...

దాణా ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లో గుడ్డు, చికెన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో గుడ్డు ధర రూ.6లకు తగ్గినట్లు కన్పించినా... ఇపుడు మార్కెట్‌లో రూ.7...

దేశంలో ఉత్పత్తి అయిన క్రూడ్‌ ఆయిల్‌పై తన నియంత్రణను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఉత్పత్తి చేసిన క్రూడ్‌ ఆయిల్‌పై ఇక ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ...

ఐడీబీఐ బ్యాంకులో వాటా తీసుకునేందుకు డీబీఎస్‌ బ్యాంక్‌ ఆసక్తితో ఉన్నట్లు ఈటీ నౌ ఛానల్ పేర్కొంది. ఈ బ్యాంకును ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం రోడ్‌ షోలు నిర్వహిస్తోంది. వచ్చే...

మెడ్‌ప్లస్‌ రిటైల్‌ ఔషధ స్టోర్లను మరింతగా విస్తరించాలని మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నిర్ణయించింది. ఈ కంపెనీ ఇటీవలే క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. 2021-22 ముగిసేనాటికి...

రిల‌య‌న్స్ చైర్మన్ ముకేశ్ అంబానీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఫార్మా రిటైల్ బిజినెస్ సంస్థ `బూట్స్‌యూకే`ను టేకోవర్‌ చేయాలన్న ముకేశ్‌ ప్రయత్నాలు విఫలమయ్యాయి. బూట్స్‌ మాతృ సంస్థ...