For Money

Business News

CORPORATE NEWS

ప్రైవేట్‌ కంపెనీలు కూడా సొంత అవసరాల కోసం నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది....

హాంగ్‌కాంగ్‌ పర్యటనకు వెళ్ళేవారిలో చాలా మంది జంబో సీఫుడ్‌ రెస్టారెంట్‌కు వెళతారు. హాంగ్‌కాంగ్‌లో ఈ రెస్టారెంట్‌కు చాలా ప్రత్యేకత ఉంది. బ్రిటన్‌ రాణి క్విన్‌ ఎలిజిబెత్‌ 2...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 0.20 శాతం పెంచింది. ఈ పెంపు వెంటనే అమ్లలోకి వచ్చిందని బ్యాంక్‌...

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల్లో ఒకటైన ఫ్రాన్స్‌ కంపెనీ టోట‌ల్ ఎన‌ర్జీస్ భారత్‌లో తన వ్యాపారాభివృద్ధికి అదానీతో జతకట్టనుంది. అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్‌)కు...

ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లను టీవీలో ప్రసారం చేస్తున్న డిస్నీ హాట్‌స్టార్‌ పక్కకు తప్పుకుంది. ఇటీవల జీటీవీని కొనుగోలు చేసిన స్టార్‌ ఇండియా ఐపీఎల్ భారతలో టీవీ ప్రసార...

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు కేంద్ర సమచార, ప్రసారాల శాఖ ఆదేశించింది. టీవీ, ప్రింట్‌తో పాటు డిజిటల్‌ మీడియాలో కూడా...

ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం పూర్తయింది. ప్యాకేజ్‌ A అంటే టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసార హక్కులను సోని టీవీ దక్కించుకుంది. స్టార్‌ డిస్నీ టీవీ హక్కులు...

ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల బిజినెస్‌ కోసం తీసుకున్న రుణాన్ని జీవీకే గ్రూప్‌ చెల్లించలేకపోయింది. రుణం ఇచ్చిన ఆరు బ్యాంకులు జీవీకే గ్రూప్‌పై కేసు వేశాయి. ఈ రుణం...

షేర్లను బైబ్యాక్‌ చేయాలని టూ వీలర్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో ప్రతిపాదించింది. ఈనెల 14వ తేదీన జరిగే కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుంది. గత...

తెలుగులో తిరుగులేని షార్ట్‌ లోకల్‌ న్యూస్‌ యాప్‌ Way2Newsలో వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ 1.675 కోట్ల డాలర్ల (సుమారు రూ.130 కోట్లు) పెట్టబడి పెట్టింది. సిరీస్‌ ఏ రౌండ్‌...